గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మొదటి క్వాలిఫైయర్లో రాజస్థాన్ రాయల్స్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఫామ్లో ఉన్న యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (3) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. యష్ దయాళ్ వేసిన రెండో ఓవర
దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన క్రికెట్ పండుగ ఐపీఎల్ చివరి దశకు చేరింది. ఈ క్రమంలోనే కోల్కతా వేదికగా తొలి క్వాలిఫైయర్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల
ప్రస్తుత ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ యుజ్వేంద్ర చాహల్. రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న చాహల్.. మొదటి క్వాలిఫైయర్లో టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్కు కొరకరాని కొయ్యగా మారే అవకా
టీమిండియా నుంచి పిలుపందుకున్న జమ్మూకశ్మీర్ పేసర్ ఉమ్రాన్ మాలిక్కు నలువైపుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తనకు దక్కిన అవకాశాన్ని ఉమ్రాన్ చాలా తక్కువ మందితో సెలబ్రేట్ చేసుకున్నాడు. ద�
ప్రస్తుతం భారత్లో ఐపీఎల్ హీట్ చివరి దశకు చేరింది. అభిమానులంతా ప్లేఆఫ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్లేఆఫ్స్కు వేదిక అయిన కోల్కతాలో వర్షం పడే సూచన ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్లేఆఫ్స్ ర�
IPL 2022 | టీ20 అంటేనే బ్యాటర్లకు జాతర. బంతి ఏమాత్రం బ్యాట్ కు అనుకూలంగా వచ్చినా అది స్టాండ్స్ లో పడాల్సిందే. ఇక ఐపీఎల్ వంటి లీగ్ లో సిక్సర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? మహారాష్ట్ర వేదికగా రెండు నెలల పాటు సాగిన
Cheteshwar Pujara | టీమిండియా నయా వాల్ ఛతేశ్వర్ పుజారా స్వల్ప విరామం తర్వాత జాతీయ జట్టులోకి తిరిగి ఎంపికయ్యాడు. కౌంటీలలో అదిరిపోయే ప్రదర్శన చేస్తున్న అతడు ఇంగ్లాండ్తో టెస్టు ఆడనున్నాడు. ఐపీఎల్ అంటేనే కాసుల పంట. ఈ ల�
India Squad For SA T20I | ఐపీఎల్లో తన వేగంతో అదరగొట్టి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తండ్రి అబ్దుల్ రషీద్ తన కొడుకును చూసి గర్విస్తున్నానంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఐపీఎల్-15వ స
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో పంజాబ్ కింగ్స్ ప్లేయర్ శిఖర్ ధావన్ కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో 700 ఫోర్లు కొట్టిన తొలి బ్యాటర్గా ఘనత సాధించాడు. ఐపీఎల్ 2022 చివరి లీగ్ మ్యాచ్�
ఆఖరి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ పరాజయం నామమాత్ర పోరులో సన్రైజర్స్ హైదరాబాద్ నిరాశ పరిచింది. ప్లే ఆఫ్స్కు దూరమయ్యాక స్వచ్ఛగా ఆడుతుందేమో అనుకుంటే అదే తడబాటు కొనసాగించింది. విలియమ్సన్ గైర్హాజరీలో భ�
కీలక పోరులో చెన్నైపై సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన రాజస్థాన్ రాయల్స్.. నాలుగేండ్ల తర్వాత ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. రవిచంద్రన్ అశ్విన్ ఆల్రౌండ్ షో కనబర్చడంతో..
చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఉత్కంఠ విజయం సాధించింది. ప్రధాన బ్యాటర్లు బట్లర్ (2), సంజూ శాంసన్ (15), దేవదత్ పడిక్కల్ (3), హెట్మెయర్ (6) విఫలమైనా కూడా.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (59)