ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పేసర్ జయదవ్ ఉనద్కత్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. భారత్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతుండటంతో చాలా మంది కొవిడ్ బాధితు�
ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ బ్యాట్స్మన్ పృథ్వీ షా అరుదైన ఘనత సాధించాడు.సూపర్ ఫామ్లో ఉన్న షా బౌండరీలతో విజృంభిస్తున్నాడు. శిఖర్ ధావన్తో కలిసి శుభారంభాలుఅందిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర ప
ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడుతున్న ఆస్ట్రేలియా ప్లేయర్స్ టోర్నీ ముగిసిన తర్వాత ఇంటికెళ్లాలా అన్న ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే కొంత మంది భయపడి.. ఇండియా విమానాలపై ఆస్ట్రేలియా నిష
అహ్మదాబాద్: టీమ్ఇండియా స్టార్ ఓపెనర్, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న శిఖర్ ధావన్ ఈ ఏడాది సీజన్లోనూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఐపీఎల్లో ధావన్ అరుదైన ఘనత సాధించాడు. లీగ్�
అహ్మదాబాద్: ఐపీఎల్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వి షా ఆకాశమే హద్దుగా చెలరేగిన సంగతి తెలుసు కదా. కేవలం 41 బంతుల్లో 82 పరుగులు చేశాడతడు. అయి
అహ్మదాబాద్: ఐపీఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో అద్భుత విజయాన్ని అందుకున్నది. గురువారం జరిగిన మ్యాచ్లో 7 వికెట్లతో కోల్కతా నైట్రైడర్స్ను చిత్తుగా ఓడించింది. కోల్కతా నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యా�
అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్ జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా వీరవిహారం చేస్తున్నాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు బాద�
అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్రైడర్స్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. ఆరంభంలో శుభ్మన్ గిల్(43: 38 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్), �
అహ్మదాబాద్: ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. లలిత్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్ రెండో బంతికి ఇయాన్ మోర్గాన్ డకౌట్ అయ్య�
అహ్మదాబాద్: ఐపీఎల్ 2021 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లోకోల్కతా నైట్రైడర్స్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ వేసిన నాలుగో ఓవర్ మూడో బంతిని సిక్స్ కొట్టిన
అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య మరికాసేపట్లో రసవత్తర పోరు జరగనుంది. కోల్కతాపై టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడ�
ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో బౌలింగ్, బ్యాటింగ్లో గొప్ప ప్రదర్శన చేసిన ముంబై ఇండియన్స్ అద్భుత విజయం సాధించింది. గురువారం అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై 7 వికెట్ల
ఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయం దిశగా సాగుతోంది.రాజస్థాన్ నిర్దేశించిన 172 పరుగుల ఛేదనలో ముంబై 13 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి111 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ �
ఢిల్లీ: మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా ఐదు మ్యాచ్ల్లో గెలిచిపాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. బుధవారం సన్రైజర్స్ హైదరాబాద్తోజరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్�
ఢిల్లీ: ఐపీఎల్ 2021లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ అదరగొట్టారు. బ్యాట్స్మెన్ సమిష్టిగా రాణించడంతో 20 ఓవర్లలో రాజస్థాన్ 4 వికె