మరికొందరు భారత ఆటగాళ్లు కూడా స్వదేశానికి సఫారీలు.. మాల్దీవుల్లో ఆసీస్ బృందం న్యూఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్ వాయిదా పడడంతో ఆటగాళ్లు క్రమంగా తమ ఇండ్లకు చేరుతున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్, ట
హైదరాబాద్: ఐపీఎల్లో కఠినమైన బయో బబుల్ను ఛేదించుకొని కరోనా వైరస్ లోనికి చొరబడింది. ప్లేయర్స్తోపాటు సహాయ సిబ్బందికి కూడా సోకింది. అసలు వైరస్ ఎలా వచ్చిందో చెప్పడం కష్టమని బీసీసీఐ అధ్య
న్యూఢిల్లీ: టీమ్ఇండియా ఆటగాడు, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓపెనర్శిఖర్ ధావన్ కరోనా టీకా తొలి డోసును గురువారం వేయించుకున్నాడు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపాడు. తాను
ముంబై: ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆటలోనే కాదు దాతృత్వంలోనూ తనకు తానే సాటి అని ప్రతిసారీ నిరూపించుకుంటూనే ఉన్నాడు. గతేడాది కొవిడ్ తొలిసారి విరుచుకుపడిన సమయంలో పీఎం కేర్స్తోప
ముంబై: ఐపీఎల్ అర్ధంతరంగా ముగియడంతో అందులోని ప్లేయర్స్, ఇతర సిబ్బంది వారి వారి ఇళ్లకు వెళ్లడం చాలా కష్టంగా మారింది. ఆస్ట్రేలియా ప్లేయర్స్ కష్టాలైతే అన్నీ ఇన్నీ కావు. వారికి దేశంలోకి మే 15 వరకూ �
ముంబై: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ వణికిస్తున్నా.. ఐపీఎల్ మాత్రం సుమారు నాలుగు వారాల పాటు విజయవంతంగా నడిచింది. లీగ్ కోసం కఠినమైన బయో బబుల్ ఏర్పాటు చేశారు. ఆ బబుల్ నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా, �
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్లో పాల్గొన్న కొంతమంది ఆటగాళ్లు కొవిడ్ బారిన పడుతుండడంతో ఈ లీగ్ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. దీంతో విదేశీ ఆటగాళ్లు బృందాలుగా ఏర్పడి తమ ఇళ్లకు చేరుకు�
గతేడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్లో పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) 14వ సీజన్లో మాత్రం ఆల్రౌండ్షోతో అదరగొట్టింది. ఐపీఎల్ 2021 సీజ�
ముంబై: ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్పై మరోసారి విరుచుకుపడ్డాడు ఆ దేశ మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్. ఇండియాలో కరోనా కేసుల కారణంగా అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు వస్తే ఆస్ట్రేలియా పౌ�
ముంబై: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ చూసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు ఇండియన్ టీమ్ మాజీ క్రికెటర్ సురేశ్ రైనా. మంగళవారం ఐపీఎల్ వాయిదా పడిన తర్వాత అతడో ట్వీట్ చేశాడు. ఇది ఇక ఎంతమాత్రం జోక్ కాదు. �
న్యూఢిల్లీ: భారత్లో కొనసాగుతున్న కొవిడ్-19 సంక్షోభంపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ఆవేదన వ్యక్తం చేశారు. చాలా ప్రాంతాల్లో ఆస్పత్రుల్లో బెడ్స్ , ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో ఎంతోమం�
కరోనా మహమ్మారి కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 14వ సీజన్ మంగళవారం నిరవధికంగా వాయిదా పడింది. ఐపీఎల్లో పాల్గొన్న ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, యాజమాన్యాల భద్రత, శ్రేయస్సుపై రాజీ పడేదిలేదని స్పష్టం