మాల్దీవుల్లో ఉన్న ఆస్ట్రేలియా క్రికెటర్లు, సహాయక సిబ్బంది ఆదివారం చార్టర్డ్ విమానంలో సిడ్నీకి బయల్దేరి వెళ్లనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 నిరవధికంగా వాయిదా పడటంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు �
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ లక్షలాది మంది వైరస్ బారినపడుతున్నారు. తాజాగా టీమ్ఇండియా క్రికెటర్ యుజువేంద్ర చాహల్ తల్లిదండ్రులకు కరోనా సోకిందని అతని భార్య ధనశ్ర�
కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 14వ సీజన్లోనిమిగతా మ్యాచ్లు జరిగేది అనుమానంగా మారింది. ఐపీఎల్ 2021 సీజన్లోని మిగిలిన మ్యాచ్లను సెప్టెంబర్ విండోలో నిర్వహించడం బీ
చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీకి మళ్లీ కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. శనివారం నిర్వహించిన పరీక్షల్లో ఆస్ట్రేలియా క్రికెటర్కు కరోనా నెగెటివ్గా తేలిన విషయం తెలిసి�
ముంబై: ఐపీఎల్ విషయంలో బీసీసీఐ అనుకున్నది ఒకటి.. అయింది మరొకటి. ఊహించని రీతిలో బయో బబుల్లోకి కూడా వైరస్ చొరబడి ఆటగాళ్లు దాని బారిన పడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో టోర్నీని వాయిదా వేశారు.
టీ20 ప్రపంచకప్పై చాపెల్ న్యూఢిల్లీ: అత్యంత క్లిష్ట సమయాల్లో క్రికెట్ బలంగా నిలువలేదని ఐపీఎల్ వాయిదా మరోసారి గుర్తు చేసిందని ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్ చాపెల్ అన్నాడు. కరోనా విజృంభణ వల్ల ఈ ఏడాది భార�
ఢిల్లీ: వచ్చే జూలైలో శ్రీలంకలో టీమ్ఇండియా పర్యటన ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది.శ్రీలంక పర్యటనలో కోహ్లీసేన మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేలా ఇప్పటికే షెడ్యూల్ ఖరారైందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ �
ముంబై: కరోనా మహమ్మారి కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 14వ సీజన్ వాయిదాపడిన విషయం తెలిసిందే. ఒకవేళ లీగ్ను నిర్వహించలేకపోతే బీసీసీఐకి రూ.2,500 కోట్ల నష్టం వచ్చే అవకాశం ఉంది. లీగ్ వాయిదా నిర్ణయాన్న
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 14వ సీజన్ వాయిదా పడడంతో లీగ్ కోసం భారత్కు వచ్చిన న్యూజిలాండ్ క్రికెటర్లు స్వదేశానికి చేరుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, కోల్కతా నైట్
మాలె: ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, మాజీ ఓపెనర్ మైకేల్ స్లేటర్లో మాల్దీవ్స్లోని ఓ బార్లో కొట్టుకున్నారన్న వార్త సంచలనం రేపింది. ఇండియా నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లడంపై నిషే
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచీ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ అందరికీ ఆపన్నహస్తం అందిస్తున్నాడు నటుడు సోనూ సూద్. ఈ కష్టకాలంలో అతన్ని అడిగితే చాలు ఏ సాయమైనా చేస్తాడన్న నమ్మక
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్లో మిగిలిపోయిన మ్యాచ్లను ఈ ఏడాదిలోనే నిర్వహించాలని బీసీసీఐ పట్టుదలతో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్లో ఇక ఐపీఎల్ను నిర్వహించడం కష్టమే. ఐపీఎల్లో మిగతా 3
ఆటగాళ్లు, సిబ్బంది కరోనా మహమ్మారి బారిన పడుతుండడంతో ఐపీఎల్ 14వ సీజన్ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. 14 ఏండ్ల లీగ్ చరిత్రలో ఇలా అర్ధాంతరంగా ముగియడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 9న ఆరంభమైన 2021 స