ఐపీఎల్ టెండర్లు ఆహ్వానించిన బీసీసీఐ న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చేరనున్న రెండు కొత్త ఫ్రాంచైజీల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టెండర్లను ఆహ్వానించింది. 2022 ఐపీఎల్ ఎడి�
సైమన్ కటిచ్ను తప్పించిన ఆర్సీబీ న్యూఢిల్లీ: ఐపీఎల్-14వ సీజన్ రెండో దశ ప్రారంభానికి ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు కోచ్ను మార్చింది. తొలి దశ మ్యాచ్లకు సైమన్ కటిచ్ కోచ్గా వ్యవహరి
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా యువ పేసర్ నాథన్ ఎలీస్ను ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ జట్టులోకి తీసుకుంది. వచ్చే నెల 19 నుంచి యూఏఈ వేదికగా జరుగనున్న ఐపీఎల్-14వ సీజన్ రెండో దశలో అతడు పంజాబ్ తరఫున బరిలో ది
Creative Announcement : ముందుగా ముంబై ఇండియన్స్ జట్టు (ఎంఐ) యూఏఈ చేరుకున్నది. అయితే, వీరు బయల్దేరిన చార్టర్డ్ విమానం పైలట్.. వినూత్నంగా స్వాగతం పలికే అనౌన్స్మెంట్ చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు. ముంబై ఇండియన్స్ తరఫు�
అక్టోబర్ 15న ఫైనల్న్యూఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్ రెండోదశ నిర్వహణకు బీసీసీఐ ప్రాథమికంగా షెడ్యూల్ ఖరారు చేసినట్టు సమాచారం. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19న ఈ ఏడాది టోర్నీ పునఃప్రారంభమవుతుందని బీసీసీఐ అధికారి
దుబాయ్: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ ఎడిషన్ను ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి మళ్లీ ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది. మిగిలిన టోర్నీ యూఏఈలో జరగనుంది. ఇక ఫైనల్ మ్యాచ్ దసరా రోజు అంటే అక్ట�
మెల్బోర్న్: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఎంత భయానకంగా ఉందో చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఐపీఎల్లో సన్రైజర్స్ టీమ్ మాజీ కెప్టెన్ అయిన వార్నర్.. ఈ మధ్యే అన్ని అడ్డంకుల�
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021లో పాల్గొన్న ఆస్ట్రేలియా బృందం ఎట్టకేలకు తమ ఇళ్లకు చేరుకున్నది. ఆస్ట్రేలియా ప్రభుత్వం సిడ్నీలో ఏర్పాటు చేసిన 14 రోజుల క్వారంటైన్ను పూర్తి చేసుకొని సోమవారం ఇళ్లకు చే�
కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఈ ఏడాది ఐపీఎల్ 2021లో మిగిలిన 31మ్యాచ్లను సెప్టెంబర్ – అక్టోబర్ మధ్య యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. కొవిడ్ నేపథ్యంలో గతేడాది యూఏఈ �
దుబాయ్: ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్లను సెప్టెంబర్ 18 నుంచి నిర్వహించే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. ఇప్పటికే ఈ మిగిలిన టోర్నీని యూఏఈకి తరలించిన విషయం తెలిస�
ముంబై: భారత మాజీ కెప్టెన్, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ సంపాదన ప్రతిఏడాది కోట్లలో ఉంటుంది. ఓవైపు క్రికెట్ ఆడుతూనే వివిధ రంగాల్లో ధోనీ పెట్టుబడులు పెట్టాడు. వినోద రంగంలోనూ �
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశను యూఏఈ వేదిక నిర్వహిస్తామనిబీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. లీగ్లో మిగిలిన 31 మ్యాచ్లు సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 10 వరకు జరిగే అవకాశాలున్నాయి. ఐపీఎల్ల�