ఐపీఎల్ 2021 రెండోదశను సజావుగా నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని చర్యలు తీసుకుంటున్నది.ఐపీఎల్ సెకండాఫ్ జరుగుతున్న సమయంలో మరే ఇతర కారణాల వల్ల విదేశీ ఆటగాళ్లు దూరం కాకుండా ఆయా బోర్డులతో బీసీసీఐ చర్చలు జరుపు�
ఐపీఎల్ 14వ సీజన్ రెండో దశ అక్కడే.. ఎస్జీఎంలో బీసీసీఐ నిర్ణయం న్యూఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్ రెండో దశ నిర్వహణ కోసం తీవ్ర కసరత్తులు చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) యూఏఈకే ఓటేసింది. కరోనా కారణంగ�
కరోనా కారణంగా అర్ధంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్లోని మిగతా మ్యాచ్లను యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. రెండోదశలో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆడతారా? లేదా? అన్న విషయం అనుమానంగా మారింది. మ
ఆస్ట్రేలియా బ్యాట్స్మన్, ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్నడేవిడ్ వార్నర్ను తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ సోషల్మీడియాలో చాలా మందే ఫాలో అవుతుంటారు.తన బ్యాటింగ్తో అభిమాను
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ను ఎక్కడ నిర్వహించాలి.. ఐపీఎల్ 14వ సీజన్లో మిగిలిన మ్యాచ్ల పరిస్థితేంటి.. ఈ ఏడాది దేశవాళీ టోర్నీలు ఎప్పుడు ప్రారంభించాలనే అంశాలపై చర్చించేందుకు బీసీసీఐ నేడు సమావేశం కానుంది. శ�
తన కుటుంబంలో చాలా మంది కరోనా బారినపడటంతో ఐపీఎల్ 2021 బయో బుబుల్లో నిద్రలేని రాత్రులు గడిపినట్లు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. ప్రాణాంతక వైరస్పై పోరాటంలో బంధువులకు సహకరించడానికే ట
కరోనా కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్లో మిగిలిన మ్యాచ్లను నిర్వహించేందుకు బీసీసీఐ సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 18 లేదా 19న యూఏఈ వేదికగా సీజన్ రెండో దశను
కరోనా కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్లో మిగిలిన మ్యాచ్లను నిర్వహించేందుకు బీసీసీఐ సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 18 లేదా 19న యూఏఈ వేదికగా సీజన్ రెండో దశను
రెండో దశపై బీసీసీఐ కసరత్తు న్యూఢిల్లీ: ఇంగ్లండ్లో భారత పర్యటన ముగిసిన వెంటనే ఐపీఎల్ 14వ సీజన్లో మిగిలిన మ్యాచ్లు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. టీ20 ప్రపంచకప్నకు ముందే ఈ ఏడాది సెప్టె�
రెండో దశ మ్యాచ్ల కోసం బీసీసీఐ యోచన పొట్టి ప్రపంచకప్ నిర్వహణపై వేచిచూసే ధోరణి ఈ నెల 29న ఎస్జీఎమ్లో చర్చ ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ నిర్వహణపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్న బీసీసీఐ.. ఐపీఎల్ 14వ సీజన�
కరోనా కారణంగా ఐపీఎల్ 14వ సీజన్ వాయిదా పడటంతో భారత ఆటగాళ్లు తమ ఇళ్లకు చేరుకోగా, విదేశీ ఆటగాళ్లందరూ స్వదేశాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ ఆటగాళ్లు అక్కడే క్వారంటైన్లో ఉన్నారు. ఐతే ఐపీఎల్ -2021లో ఆ�
ఇంగ్లాండ్ ఆల్రౌండర్ జోఫ్రా ఆర్చర్ చేతి గాయం నుంచి పూర్తిగా కోలుకొని ఫిట్నెస్ సాధించాడు.చేతి గాయం నుంచి కోలుకోవడంతో కౌంటీ క్రికెట్లో ఆర్చర్ ససెక్స్ తరఫున పోటీ క్రికెట్లోకి తిరిగి వచ్చాడు. గాయ