ముంబై: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్నా కూడా బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఐపీఎల్ను ప్రారంభించింది. కఠినమైన బయో బబుల్లో ప్లేయర్స్ను ఉంచి, ప్రేక్షకులను మైదానాలకు రాకుండా
ముంబై: ఆటగాళ్లకు కరోనా సోకుతున్న నేపథ్యంలో ఐపీఎల్ను వాయిదా వేసిన బీసీసీఐ ఇప్పుడు లీగ్లో పాల్గొన్న వాళ్లందరినీ తిరిగి పంపే పనిలో నిమగ్నమైంది. అందరినీ సురక్షితంగా ఇంటికి పంపేందుకు తమ అధికార
ముంబై: ఈ కరోనా కష్టకాలంలో ప్రతి రోజూ సాయంత్రం పూట కాస్తయినా ఉపశమనం కలిగించేది ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్). కానీ ఇప్పుడా లీగ్ కూడా ఇదే కరోనా కారణంగా వాయిదా పడింది. నిజానికి ఇది క్రికెట్ అభ�
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్ను సస్పెండ్ చేసింది బీసీసీఐ. సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్లో వృద్ధిమాన్ సాహా, అటు అమిత్ మిశ్రా కూడా కరోనా బారిన పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టోర్నీలో కరోనా బారిన ప�
న్యూఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో మరో మ్యాచ్ వాయిదా పడనుంది. చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్లో బాలాజీకి కొవిడ్ పాజిటివ్గా తేలడంతో టీమంతా ఐసోలేషన్లో ఉంది. దీంతో బుధవారం రాజస్థాన్ రాయల్స్తో జరగ
ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)ను కరోనా కేసులు వణికిస్తుండటంతో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్లను ఒకే స్టేడియంలో నిర్వహించాలని భా�
న్యూఢిల్లీ: ఇండియా నుంచి ప్రయాణికుల విమానాలను నిషేధించిన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆ దేశ మాజీ క్రికెటర్, ఐపీఎల్ కామెంటేటర్ మైకేల్ స్లేటర్. సోమవారం ట్విట
అగ్రస్థానానికి క్యాపిటల్స్.. పంజాబ్పై ఘనవిజయం అహ్మదాబాద్: పకడ్బందీ బౌలింగ్కు.. ప్లానింగ్తో కూడిన బ్యాటింగ్ తోడవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ టేబుల్ టాపర్గా నిలిచింది. ఆదివారం పంజాబ్ కింగ్స్తో జరి
అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 17.4 ఓవర్లలో 3 వికెట్లు