ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ యాపిల్కు పెగాసస్ సెగ తగిలింది. ఈ ఫోన్లలో ఇజ్రాయిల్కు చెందిన పెగాసస్ స్పైవేర్ను చొప్పించారని వచ్చిన ఆరోపణలపై యాపిల్ వెంటనే అప్రమత్తమైంది.
Tata iPhone | దేశీయ బహుళ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ నుంచి ఇక మార్కెట్లోకి ఐఫోన్లు రానున్నాయి. తొలి భారతీయ ఐఫోన్ తయారీదారన్న ఘనతను టాటాలు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దాదాపు ఏడాదిగా కొనస
Tata : ఇండియాలో మొదటిసారి ఐఫోన్లు ఉత్పత్తి చేయనున్న కంపెనీగా టాటా నిలువనున్నది. కర్నాటకలో ఉన్న విస్ట్రాన్ కార్ప్స్ సంస్థను టాటా కంపెనీ కొనుగోలు చేయనున్నది. అయితే టాటా-విస్ట్రాన్ మధ్య త్వరలో
ఐఫోన్లే లక్ష్యంగా హ్యాకర్లు దాడికి పాల్పడుతున్నట్టు సైబర్ సెక్యూరిటీ నిపుణులు శుక్రవారం హెచ్చరించారు. ఇప్పటికే గుర్తు తెలియని మాల్వేర్ ఉన్న ఫోన్లపై ఐమెసేజ్ ద్వారా నియంత్రణ సాధిస్తున్నారని తెలి�
ఓపెన్ఏఐ క్రియేట్ చేసిన చాట్జీపీటీ (ChatGPT app) ఎట్టకేలకు యాప్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ యాప్ ఐఫోన్లకే పరిమితం కాగా త్వరలో అండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ యూజర్లకూ చాట్జీపీటీ యాప్ అ
భారత్లో 2022 నాలుగో క్వార్టర్లో 20 లక్షలకు పైగా ఐఫోన్లను యాపిల్ విక్రయించింది. ఈ క్వార్టర్లో 18 శాతం వృద్ధి సాధించిన యాపిల్ గత ఏడాదితో పోలిస్తే 11 శాతం వృద్ధి సాధించింది.
Twitter | ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ బ్లూటిక్ వెరిఫికేషన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతానికి ఐఓఎస్ ఆధారితంగా పనిచేసే ఫోన్లకే ఇది పరిమితమైంది.
న్యూఢిల్లీ, మే 21: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ ప్రియులు అత్యధికంగా ఇష్టపడే బ్రాండ్ ఐఫోన్. అత్యాధునిక టెక్నాలజీతోపాటు యూజర్ భద్రతకు భరోసా ఉండటంతో కోట్లమంది ఐఫోన్ వాడటానికి ఇష్టపడుతుంటారు. అయితే,