Economic Survey - iPhones | 2023-24లో దేశీయంగా ఆపిల్ 14 బిలియన్ డాలర్ల విలువైన ఐ-ఫోన్లను అసెంబ్లింగ్ చేసిందని ఆర్థిక సర్వే తెలిపింది. ఇది అంతర్జాతీయంగా ఆపిల్ ఐ-ఫోన్ల ఉత్పత్తిలో 14 శాతం.
iPhone | న్యూఢిల్లీ, జూలై 16: సైబర్ మోసాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో మోసగాళ్ల వలకు చిక్కకుండా ఉండేందుకు ఐఫోన్ వినియోగదారులకు యాపిల్ సంస్థ పలు సూచనలు చేసింది. ఈ మేరకు కంపెనీ సెక్యూరిటీ డాక్యుమెంట్ను �
ప్రపంచంలో అత్యంత విలువైన సంస్థగా మళ్లీ యాపిల్ అవతరించింది. ఇప్పటి వరకు తొలి స్థానంలో కదలాడిన మైక్రోసాఫ్ట్ను అధిగమించి యాపిల్ తిరిగి తొలి స్థానాన్ని దక్కించుకున్నది. అంతర్జాతీయంగా ఐఫోన్ల అమ్మకాలు భ�
హైదరాబాద్లో సెల్ఫోన్లు చోరీచేసి ఇతర దేశాలకు తరలిస్తున్న ముఠాను సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠాకు చెందిన ఐదుగురు సూడాన్ దేశస్థులు సహా 17 మందిని అదుపులోకి తీసుకున్నారు.
Apple Company: ఐఫోన్, ఐప్యాడ్, మాక్బుక్ యూజర్లకు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. యాపిల్ కంపెనీకి చెందిన ఉత్పత్తుల్లో కోడ్ సమస్య ఉత్పన్నమైనట్లు సీఈఆర్టీ వెల్లడించింది. రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్లో సమ
ఐఫోన్లు కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన వ్యక్తిని అబిడ్స్ పోలీసులు అరెస్టు చేసి, రూ.64 లక్షల విలువైన 102 ఐఫోన్లు స్వాధీనం చేసుకున్నారని మధ్య మండలం డీసీపీ శరత్చంద్ర పవార్ తెలిపారు.
ఇజ్రాయెల్కు చెందిన ‘పెగాసస్' నిఘా సాఫ్ట్వేర్తో కేంద్ర ప్రభుత్వం హ్యాకింగ్కు పాల్పడిందన్న ఆరోపణలకు తాజాగా బలం చేకూరింది. ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లతో దేశంలోని ప్రముఖుల ఐఫోన్లను లక్ష్యంగా చేసుకు
ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై దుమారం కొనసాగుతున్నది. ‘ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తులు మీ ఫోన్ హ్యాకింగ్కు ప్రయత్నిస్తున్నారు’ అంటూ పలువురు ప్రతిపక్ష ఎంపీలు, నేతల ఐఫోన్లకు యాపిల్ నుంచి హ్యాకింగ్ అలర్ట�
ఐఫోన్లు తయారుచేసే తొలి భారతీయ సంస్థగా టాటా గ్రూప్ ఆవిర్భవించనుంది. ఇప్పటివరకూ దేశంలో యాపిల్ ఫోన్లను విదేశీ కంపెనీల సబ్సిడరీలు ఉత్పత్తి చేస్తుండగా, అందులో ఒకటైన విస్ట్రాన్ యూనిట్ను టాటా గ్రూప్ రూ.1,
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో సినీఫక్కీలో చోరీ జరిగింది. మాస్కులు ధరించిన వందల మంది సామూహిక దోపిడికి పాల్పడ్డారు. సెంట్రల్ సిటీలోని స్టోర్లలో దూరిన యువతీ యువకులు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఐఫోన్ల�