తెలంగాణకు చెందిన ఓ జవాన్ ఆదివారం జమ్ముకశ్మీర్లోని సాంబా జిల్లాలో తన సర్వీస్ రైఫిల్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని సరోజ్ ఔట్పోస్టు వద్ద సెంట్రీ విధులు నిర్వ�
భారతీయ అధికారులకు పాకిస్థాన్ అప్పగించిన బీఎస్ఎఫ్ జవాన్ పాకిస్థాన్ కస్టడీలో 21 రోజులు తీవ్ర వేధింపులకు గురైనట్లు వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 23న పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్లో గల అంతర్జాతీ�
Indian Army | ఆపరేషన్ సిందూర్ తర్వాత పెరిగిన ఉద్రిక్తతలు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో.. సోమవారం ఇరుదేశాల డీజీఎంవో స్థాయిలో మధ్య చర్చలు జరుగనున్నా
పాక్తో సాయుధ ఘర్షణ జరుగుతున్న పరిస్థితిని అడ్డం పెట్టుకొని సరిహద్దు దాటి చొరబడేందుకు ప్రయత్నించిన ఏడుగురు ఉగ్రవాదులను హతం చేసినట్టు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) శుక్రవారం ప్రకటించింది. జమ్ములోని
భారత్, పాకిస్థాన్ మధ్య దాడులు, ఎదురుదాడుల వేళ సరిహద్దుల గుండా దేశంలోకి చొరబడేందుకు ముష్కరులు (Terrorists) యత్నించారు. గుర్తించిన సరిహద్దు రక్షణ దళం (BSF) వారిని మట్టుబెట్టింది.
సరిహద్దు అవతలి నుంచి కాల్పుల తీవ్రత పెరిగిన పక్షంలో ముందు జాగ్రత్త చర్యగా తమ సామూహిక, వ్యక్తిగత బంకర్లను సరిహద్దు గ్రామాల ప్రజలు శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు. కేంద్ర ప్రభుత్వం 2017లో 14,460 సామూహిక, వ్యక్తిగత
Pakistan Rangers: గత రాత్రి పాకిస్థాన్ రేంజర్లు కాల్పులు జరిపారు. ఆ ఘటనలో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారు. అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఉన్న ఆర్నియా సెక్టార్లో ఈ ఘటన జరిగింది. అయితే స్థానిక గ్రామ�
పంజాబ్లో (Punjab) మరోసారి పాకిస్థానీ డ్రోన్ (Pakistani drone) పట్టుబడింది. అమృత్సర్ (Amritsar) జిల్లాలోని భైనీ రాజ్పుతానా గ్రామం వద్ద ఓ డ్రోన్ అంతర్జాతీయ సరిహద్దును (International Border) దాటడాన్ని బీఎస్ఎఫ్ (BSF) బలగాలు గుర్తించాయి.
పంజాబ్లోని (Punjab) అంతర్జాతీయ సరిహద్దుల్లో (International border) ఎగురుతున్న రెండు డ్రోన్లు భద్రతా బలగాలు కూల్చివేశాయి. శుక్రవారం రాత్రి అమృత్సర్ (Amritsar) జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్కు చెందిన రెండు డ�
పంజాబ్లోని గురుదాస్పూర్లో పాకిస్థాన్కు చెందిన డ్రోన్ పట్టుబడింది. ఆదివారం ఉదయం 9.15 గంటల సమయంలో గురుదాస్పూర్లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్లు ఓ డ్రోన్ గుర్తించారు. దాని వద్ద భారీస�
Pak Intruder Shot Dead | జమ్మూ కశ్మీర్లో చొరబాటుదారుడిని హతమార్చడంతో పాటు మరొకరిని అరెస్ట్ చేసినట్లు సరిహద్దు భద్రతా దళం తెలిపింది. అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని అర్నియా సెక్టార్, సాంబా జిల్లాలోని
Gurdaspur | పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్ డ్రోన్ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చివేశారు. శుక్రవారం ఉదయం 4.30 గంటల సమయంలో గుర్దాస్పూర్ సెక్టార్లో ఉన్న భారత్-పాక్
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో సరిహద్దు భద్రతా దళం (BSF) సోమవారం పాక్ చొరబాటుదారుడిని కాల్చి చంపింది. మరో మూడు రోజుల్లో అమర్నాథ్ యాత్ర ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చ�