న్యూఢిల్లీ: అంతర్జాతీయ సరిహద్దులో ఓ అనుమానాస్పద పావురాన్ని పట్టుకొని దానిపై కేసు నమోదు చేశారు. పంజాబ్లోని బీఓపీ రోరన్వాలా దగ్గర కానిస్టేబుల్ నీరజ్ కుమార్ విధుల్లో ఉన్న సమయంలో ఓ పావురం వ
జమ్ము : జమ్మకశ్మీర్లోని సాంబా జిల్లాలో గల అంతర్జాతీయ సరిహద్దు వద్ద బొర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) సిబ్బంది పాకిస్థాన్కు చెందిన ఓ చొరబాటుదారుడిని అరెస్టు చేసింది. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది.