మండల కేంద్రంలోని కేజీబీవీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఎంపీసీ విద్యార్థినులు గురువారం హాస్టల్ వదిలి వెళ్లిన ఘటపై జిల్లా అధికారులు స్పందించారు. కస్తూర్బాను జిల్లా కేజీబీవీ ప్రత్యేక ఇన్చార్జి అ�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఫస్టియర్ విద్యార్థులు తెలుగు/ సంస్కృతం/హిందీ పరీక్ష రాశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరిగింది. నిమిషం నిబ
ప్రతి ఒక్కరినీ లక్ష్యానికి అనుగుణంగా తీర్చిదిద్ది.. వారి కలలను నిజం చే సే బాధ్యతను కేఎల్ యూనివర్సిటీ తీసుకుంటుందని ప్రొఫెసర్ డాక్టర్ ప్రశాంత్ అన్నారు.
జిల్లా వ్యాప్తంగా గురువారం(ఫిబ్రవరి 1) నుంచి ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మూడు దశల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈనెల 15 నుంచి మార్చి 2 వరకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించేందుకు హైదరాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది.
అమరావతి, జూలై :ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ సెకండియర్ ఫలితాలను రేపు విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఏపీ ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ �
ఇంటర్ ప్రాక్టికల్స్లో 100% మార్కులు విధివిధానాలు ఖరారుచేసిన ప్రభుత్వం బ్యాక్లాగ్ సబ్జెక్టుల్లో 35% మార్కులు ఈ విధానం ఒక ఏడాదికే పరిమితం ఒకట్రెండు రోజుల్లో ఫలితాలు విడుదల హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెల�
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల రద్దు విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత పరీక్షలపై ప్రకటన చేస