మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారంతో ప్రశాంతంగా ముగిశాయి. కెరమెరితో పాటు మోడిలోని కేజీబీవీ కళాశాలకు చెందిన మొదటి సంవత్సరం విద్యార్థులు మొత్తం 146 మందికి 1
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు గురువారం ముగిశాయి. గురువారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులు చివరి పరీక్ష రాశారు. ఈ సందర్భంగా తమ స్నేహితులతో కలిసి ఫొటోలు, సెల్ఫీలు దిగారు. మళ్లీ కలుద్దామని వీడ్కోలు చెప్పుక�
ఇంటర్ పరీక్షల నిర్వహణలో అధికార యంత్రాంగం వైఫల్యం కనిపిస్తున్నది. కొన్ని సెంటర్లలో జోరుగా మాస్ కాపీయింగ్ సాగుతున్నదని ప్రచారం జరుగుతున్నది. ప్రైవేట్ కళాశాలల నుంచి డబ్బులు తీసుకున్న కొందరు అధికారు�
ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు బుధవారం ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. ఉదయం 8.15 గంటల నుంచే పరీక్షా కేంద్రంలోకి వి
మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 30 పరీక్ష కేంద్రాల్లో ప్రథమ సంవత్స రం పరీక్షలకు 7,055 మందికి 6,642 మంది హాజరయ్యారు. 413 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఇంటర్మీడ
మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను డీఐఈవో శ్రీధర్సుమన్ పర్యవేక్షించారు.
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం నుంచి మార్చి 16వ తేదీ వరకు ప్రథమ, ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలు జరుగనున్నాయి. ఇందుకోసం ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారు
ఇంటర్ పరీక్షలు నేటి (బుధవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 9 వరకు నిర్వహించనున్న పరీక్షల కోసం ఉమ్మడి జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిర్ణీత సమయంలోగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధ
ఇంటర్ పరీక్షలు ఈ నెల 28 నుంచి ప్రారంభమవుతాయని, ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అ�
జిల్లాలో ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు జరుగనున్న ఇంటర్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు డీఐఈవో కాక మాధవరావు తెలిపారు. శనివారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో 19 ప్రభుత్వ, ఏడు ప్రైవేట్
ఈ నెల 28 నుంచి జరుగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కోసం సర్వం సిద్ధం చేయాలని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై విద్య, రెవెన్యూ, పోలీసు, వైద్�
ఇంటర్ వార్షిక పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ను ఇంటర్బోర్డు కార్యదర్శి శృతి ఓజా గురువారం విడుదల చేశారు. ఫిబ్ర�