గురుకులాలపై జరుగుతున్న వివక్షత, సంఘటనలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటోగా కేసు స్వీకరించాలని.. విద్యార్థులకు న్యాయం చేయాలని రెండు చేతులు జోడించి అభ్యర్థిస్తున్నామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావ�
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూల్ నిర్మాణానికి గత నెల 17న కేయూ పాలకమండలి 15 ఎకరాల భూమిని కేటాయించడా న్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఆందోళన నిర్వహించారు. రిజిస్ట్రార
కాకతీయ యూనివర్సిటీకీ చెందిన భూములను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి కేయూ భూములు కేటాయించవద్దని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు.
మూడు లక్షల కోట్ల బడ్జెట్. ఈ మూడు లక్షల కోట్లల్లో విద్యారంగం వాటా 23వేల కోట్లు. సర్కారు బడుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పాఠాలు. 15వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు. ఇది సర్కారు వారు డబ్బా. ఇది ఒక పార్శమ�
బడ్జెట్లో కేటాయింపులకు, ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు పొంతన కుదరడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. మండలిలో బడ్జెట్పై చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లకు బడ్జెట్�
Congress Leaders | మద్నూర్ మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ప్రభుత్వం రూ. 200 కోట్ల నిధులు మంజూరు చేయడం పట్ట మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు
సర్కారు విద్యావ్యవస్థను మెరుగుపర్చేందుకు రాష్ట్రంలో 10వేల ఉపాధ్యా య పోస్టులను నియామకం చేసి పత్రాలు అందించామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కోహెడ మ
తెలంగాణ గురుకుల విద్య దేశానికే తలమానికంగా నిలిచింది. ఎంతో మంది నిరుపేద విద్యార్థుల భవితకు బాటలు పరిచింది. ఇందులో చదువుకున్న వేలాది మంది విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థల్లో ప్రవేశాలు పొంది డ�
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల మంజూరు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతుందనే విషయం స్పష్టమవుతున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సమ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా.. ముగ్గురు మంత్రులున్న ఖమ్మం జిల�
ఈ సంవత్సరం 5వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూళ్లను నిర్మించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దసరాకు ముందురోజు నిర్మాణ పనులకు భూమి పూజ చేస్తామని పేర్కొన్నార�