Social Media | సామాజిక మాధ్యమాలైన వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు పునరుద్ధరించబడ్డాయి. సోమవారం రాత్రి 9 గంటల నుంచి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయిన విషయం విదితమే. దాద�
బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఎంతలా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ప్రస్తుతం నాలుగు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇవన్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలే.
అహ్మదాబాద్ : ఇన్స్టాగ్రాంలో పరిచయమైన ట్రైనీ ఎయిర్హోస్టెస్కు మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడిన ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉదంతం అహ్మదాబాద్లో వెలుగుచూసింది. నిందితుడు లైంగిక దాడి దృశ్యాలన
ఇన్స్టాగ్రామ్లో విరాట్కు ఫుల్ క్రేజ్న్యూఢిల్లీ: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఇన్స్టాగ్రామ్లో అతడిని 150 మిలియన్ల (15 కోట్లు) మంది ఫాలో అవుతున్నారు. ఈ ఘనత
ఇన్స్టాగ్రామ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్ | ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్.. ఓపెన్ అవడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ కాకపోవడంతో
హైదరాబాద్: తెలుగు, తమిళ సినీనటి జ్యోతిక ( Jyothika ).. మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. ఇన్స్టాగ్రామ్లో కొత్త అకౌంట్ ఓపెన్ చేసిందామె. హిమాలయాల్లో టూర్ చేసిన ఆమె.. అక్కడ దిగిన ఫోటోలను తన ఇన్స్�
పుష్ప సినిమాతో స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్గా మారిన అల్లు అర్జున్ సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాడు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలా ఏ సామాజిక మాధ్యమైన బన్నీ ఖాతాలో రికార్డ్ చేరాల్సిం�
అలుపెరుగని వృత్తి వ్యవహారాల్లో కాస్త విరామం హృదయాన్ని సేదతీరుస్తుంది. తనువు, మనసు పునరుత్తేజం పొంది రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడానికి శక్తినిస్తుంది. అందుకే షూటింగ్లతో తీరికలేకుండా గడిపే సినీతారలు �
మనసులోని భావాల్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తుంటుంది అగ్ర కథానాయిక రకుల్ప్రీత్సింగ్. సినిమాలకు సంబంధించిన ఏ సమాచారాన్నైనా సోషల్మీడియా వేదికల ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. గత కొన్ని నెలలుగా తెల
వాషింగ్టన్, ఆగస్టు 21: అఫ్గాన్లో కల్లోలంపై ప్రముఖ నటి ఏంజెలినా జోలీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్స్టాగ్రామ్లో ఖాతా తెరిచి అఫ్గాన్ ప్రజల పట్ల సానుభూతి ప్రకటించారు. ఓ అఫ్గాన్ బాలిక రాసిన లేఖను పోస్టు చేశ�
గత కొద్ది రోజులుగా అందరి దృష్టి ఆఫ్ఘనిస్తాన్పైనే ఉంది. తాలిబన్లు అఫ్ఘన్ను హస్తగతం చేసుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా అది సంచలనంగా మారింది. ప్రస్తుతం అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్