INDW vs ENGW : నాటింగ్హమ్లోని ట్రెంట్బ్రిడ్జిల్ జరుగుతున్న తొలి టీ20లో స్మృతి మంధాన(54 నాటౌట్) బౌండరీలతో విరుచుకుపడుతోంది. తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడుతున్న మంధాన 27 బంతుల్లోనే అర్ధ శతకం బాదేసింది.
ఆసియా చాంపియన్స్ భారత్కు ఆదిలోనే చుక్కెదురైంది. సొంతగడ్డపై తమకు తిరుగులేదనుకున్న టీమ్ఇండియాకు ఇంగ్లండ్ దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చింది. వాంఖడేలో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఇంగ్లండ్ అదిరిపోయే బోణీ కొట్
ఇంగ్లండ్ గడ్డ మీద టీమిండియా మహిళా క్రికెటర్లు అద్భుతం చేశారు. ఈ శతాబ్దంలో తొలిసారి ఇంగ్లండ్ను వన్డేలలో వారి గడ్డ మీదే ఓడించి సిరీస్ కైవసం చేసుకుని నయా చరిత్ర సృష్టించారు.
కామన్వెల్త్ క్రీడల్లో పతకమే లక్ష్యంగా బరిలో దిగిన భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుతమైన విజయం సాధించింది. టోర్నీ ఆరంభంలో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవిచూసిన భారత జట్టు.. ఆ తర్వాత పట్టుదలగా ఆడుతూ వరుస విజయాల�
కామన్వెల్త్ గేమ్స్-2022లో భాగంగా నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలలో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల క్రికెట్ జట్టు సెమీస్కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. గ్రూప్-ఏ నుంచి టాప్-2లో ఉన్న ఆస్ట్రేలియా, భ�