ఇంగ్లండ్ గడ్డపై చారిత్రక టీ20 సిరీస్ గెలిచిన భారత్ తమ ఆఖరి పోరులో ఆకట్టుకోలేకపోయింది. శనివారం అర్ధరాత్రి(భారత కాలమానం ప్రకారం) జరిగిన ఐదో టీ20 పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది.
INDW vs ENGW : ఇంగ్లండ్ గడ్డపై తొలి టీ20 సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు చివరి మ్యాచ్లో ఓటమి పాలైంది. ఓపెనర్ షఫాలీ వర్మ(75) అర్ధ శతకంతో పోరాడినా మిడిలార్డర్ వైఫల్యంతో భారీ స్కోర్ చేయలేకపోయింది.
ECB : స్వదేశంలో భారత మహిళల జట్టుతోపొట్టి సిరీస్ ఆడుతున్న ఇంగ్లండ్కు బిగ్ షాక్. సిరీస్లో వెనకబడిన ఆ జట్టు కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (Nat Sciver-Brunt) సేవల్ని కోల్పోనుంది. ఎడమ వైపు గజ్జ భాగంలో గాయం కావడంతో ఆమె మూడో ట�
ICC : స్వదేశంలో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు చేతిలో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్కు ఐసీసీ షాకిచ్చింది. స్లో ఓవర్ రేటు కారణంగా నాట్ సీవర్ బ్రంట్ (Nat Sciver-Brunt) నేతృత్వంలోని ఆతిథ్య జట్టుకు జరిమానా విధించ�
INDW vs ENGW : ఐదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు అదిరే బోణీ కొట్టింది. ట్రెంట్బ్రిడ్జిలో ఇంగ్లండ్ను వణికిస్తూ విజయం సాధించింది. స్మృతి మంధాన(112) సూపర్ సెంచరీతో కొండంత స్కోర్ కొట్టిన టీమిండియా.. ప్రత్యర్థిని 113కే
T20 Century : ఇంగ్లండ్ పర్యటనలో భారత క్రికెటర్లు సరికొత్త రికార్డులు లిఖిస్తున్నారు. రిషభ్ పంత్ (Rishabh Pant) రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలతో రెండో వికెట్కీపర్గా అవతరించాడు.ఇప్పుడు తమ వంతు అన్నట్టు మహిళా క్రికెటర్ �
INDW vs ENGW : ఐదు టీ20ల సిరీస్లో తొలిమ్యాచ్లోనే భారత మహిళల జట్టు భారీ స్కోర్ చేసింది. నాటింగ్హమ్లోని ట్రెంట్బ్రిడ్జ్ మైదానంలో కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన(112) అకాశమే హద్దుగా చెలరేగింది.
Smriti Mandhana : భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(103 నాటౌట్) పొట్టి క్రికెట్లో తొలి సెంచరీ కొట్టింది. నాటింగ్హమ్లోని ట్రెంట్బ్రిడ్జిల్ జరుగుతున్న తొలి టీ20లో బౌండరీలతో విరుచుకుపడిన మంధాన.. 51 బంతుల్లోనే శతకానికి చే
INDW vs ENGW : నాటింగ్హమ్లోని ట్రెంట్బ్రిడ్జిల్ జరుగుతున్న తొలి టీ20లో స్మృతి మంధాన(54 నాటౌట్) బౌండరీలతో విరుచుకుపడుతోంది. తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడుతున్న మంధాన 27 బంతుల్లోనే అర్ధ శతకం బాదేసింది.
ఆసియా చాంపియన్స్ భారత్కు ఆదిలోనే చుక్కెదురైంది. సొంతగడ్డపై తమకు తిరుగులేదనుకున్న టీమ్ఇండియాకు ఇంగ్లండ్ దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చింది. వాంఖడేలో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఇంగ్లండ్ అదిరిపోయే బోణీ కొట్
ఇంగ్లండ్ గడ్డ మీద టీమిండియా మహిళా క్రికెటర్లు అద్భుతం చేశారు. ఈ శతాబ్దంలో తొలిసారి ఇంగ్లండ్ను వన్డేలలో వారి గడ్డ మీదే ఓడించి సిరీస్ కైవసం చేసుకుని నయా చరిత్ర సృష్టించారు.
కామన్వెల్త్ క్రీడల్లో పతకమే లక్ష్యంగా బరిలో దిగిన భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుతమైన విజయం సాధించింది. టోర్నీ ఆరంభంలో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవిచూసిన భారత జట్టు.. ఆ తర్వాత పట్టుదలగా ఆడుతూ వరుస విజయాల�
కామన్వెల్త్ గేమ్స్-2022లో భాగంగా నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలలో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల క్రికెట్ జట్టు సెమీస్కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. గ్రూప్-ఏ నుంచి టాప్-2లో ఉన్న ఆస్ట్రేలియా, భ�