దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీపడటంకాదని.. అమెరికా, చైనా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో మన పరిశ్రమలు పోటీపడేలా తయారు కావాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ఆకాంక్షించారు. దిగుమతులు తగ్గినప్పు
Minister Jagadish Reddy | సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ విజన్ వల్ల రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి(Minister Jagadish Reddy) తెలిపారు.
Minister Sabitha Indrareddy | ప్రభుత్వం టీఎస్-ఐపాస్ ద్వారా సరళీకృత విధానాలను అమలు చేస్తుండడంతో పరిశ్రమల స్థాపనకు తెలంగాణ స్వర్గధామంగా మారిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha Indrareddy) అన్నారు.
స్వరాష్ట్రంలో పారిశ్రామిక రంగం పరుగులు పెడుతున్నది. కేసీఆర్ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు విస్తృతంగా ప్రోత్సాహకాలు అందిస్తున్నది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ టీఎస్ ఐ-పాస్ను అందుబాటులోకి తేవడంతో అను
పారిశ్రామిక రంగంలో బహుముఖాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. బొమ్మల తయారీ పరిశ్రమను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఇందులోభాగంగానే ప్రత్యేకంగా నల్�
రాష్ట్ర ప్రభుత్వ స్నేహపూర్వక విధానాలు, పారిశ్రామిక అనుకూల చర్యల కారణంగా రాష్ట్రం పారిశ్రామికరంగంలో దూసుకుపోతున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగంలో అనేక మైలురాళ్లను అధిగమించింది.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజక వర్గంలోని పలు పరిశ్రమలపై బుధవారం తెల్ల వారుజాము నుంచే ఐటీ దాడులు జరిగాయి. చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ ఎక్సెల్ గ్రూప్ పరిశ్రమలపై ఐటీ అధికారులు బృందాలుగా వ�
దేశీయ పారిశ్రామిక రంగం ఆశాజనక పనితీరు కనబరిచింది. సెప్టెంబర్ నెలకుగాను పారిశ్రామిక రంగం 3.1 శాతం వృద్ధి నమోదైందని జాతీయ గణాంకాల శాఖ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. సెప్టెంబర్ 2021లో నమోదైన 4.4 శాతంతో �
దక్షిణ భారతదేశంలో సంస్థ తొలి ప్లాంటు మొదటి దశలో 5 లక్షల లీటర్ల సామర్థ్యం భవిష్యత్తులో 10 లక్షల లీటర్లకు విస్తరణ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎంవోయూ 500 మందికి పైగా ప్రత్యక్షంగా ఉపాధి స్థానిక రైతుల నుంచే పాల సేక�