సింధూ జలాల ఒప్పందం కింద తమకు న్యాయబద్ధంగా రావలసిన వాటాను ఇవ్వని పక్షంలో భారత్పై తమ దేశం యుద్ధానికి వెళుతుందని పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ సోమవారం హెచ్చరించారు.
భారత్పై పాక్ ఆర్మీ మరో అధికారి నోరు పారేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. పాకిస్థాన్ యూనివర్సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌ
Jaishankar | సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ అంతం చేసే వరకు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తామని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) పైనే ఆ దేశంతో చర్చలు జరుపుతా
Indus Treaty | భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలతో కొనసాగుతున్న యుద్ధ వాతావరణానికి కాస్త బ్రేక్ పడింది. కాల్పుల విరమణకు (ceasefire) పాకిస్థాన్ ప్రతిపాదించగా అందుకు భారత్ అంగీకరించిన విషయం తెలిసిందే.
ఇకపై భారత జలాలు దేశం దాటి వెళ్లవని, దేశ ప్రయోజనాలకే వాటిని వినియోగించనున్నట్టు ప్రధాని మోదీ స్పష్టంచేశారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాక్తో సింధూ జలాల ఒప్పందం నిలిపివేతను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన ఈ వ�
Indus Waters Treaty: పాకిస్తాన్లోని చీనాబ్ నదికి నీటి ప్రవాహం తగ్గింది. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను రిలీజ్ చేశారు. సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసిన తర్వాత ఈ మార్పు కనిపించినట్లు విశ్లేషకు�
‘కుక్క తోక వంకర’ అన్నట్టు పాక్ వక్రబుద్ధి మరోసారి బయటపడింది. 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ముష్కరులు పొరుగు దేశం ప్రేరేపితులేనన్న వాస్తవాలు ఇప్పుడిప్పుడే ప్రపంచానికి తెలిసొస్తున్నాయి. నిజానికి ప�
పహల్గాం ఉగదాడి దరిమిలా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేయాలని భారత్ తీసుకున్న నిర్ణయాన్ని జల యుద్ధంగా, చట్టవ్యతిరేక చర్యగా పాకిస్థాన్ అభివర్ణించింది.
Pahalgam Attack | పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Attack) నేపథ్యంలో పాకిస్థాన్పై కేంద్రం కఠిన చర్యలకు దిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సింధూ జలాల ఒప్పందాన్ని (Indus Waters Treaty) నిలిపివేసింది. కేంద్రం ప్రకటనపై పాకిస్థాన్ తాజాగా స్పంది
Pahalgam Attack | సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకూ పాక్తో సింధూ నదీ జలాల ఒప్పందం అమలును తక్షణమే నిలిపివేస్తున్నట్లు కేంద్రం బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య కుదిరిన ఈ ఒప్పం�