అన్ని అర్హతలున్నా తనకు ఇందిరమ్మ ఇల్లు (Indiramma Illu) రాకపోవడంతో సెల్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి నిరసన వ్యక్తం చేశారు. మరిపెడ మండలంలోని తానంచర్ల గ్రామానికి చెందిన బాసనపల్లి రాములు అర్హుల జాబితాలో తన పేరులేదని, తనకు ఇ�
మహబూబాబాద్ జిల్లా తొర్రూ రు మండలం మా టేడులో బీఆర్ఎస్ పాటలు పెట్టినందుకు దంపతులపై దాడి చేసిన ఘటన శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన శివరాత్రి యాకన్న గురువారం ట్రాక్టర్తో పొలం దున్ని ఇంటికి �
కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లను (Indiramma Indlu) అతి త్వరలోనే జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని శుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.
Indiramma Illu | రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారుల ప్రమేయం లేకుండా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను గ్రామంలోని ఇందిరమ్మ కమిటీ సభ్యులకు అప్పగించడం పట్ల పలు విమర్శలు తలెత్తుతున్నాయి. కమిటీలకు �
ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు నియమించిన కమిటీల్లో సభ్యులు పాత్ర నామమాత్రమేనని, వారితో సంబంధం లేకుండా జాబితాలను రూపొందిస్తున్నారని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. తమ తల్లి �
ఇండ్ల మంజూరు జాబితాలో అసలైన నిరుపేదలను విస్మరింరంటూ కారేపల్లి మండలం భాగ్యనగర్ తండా, పాటిమీదిగుంపు గ్రామస్తులు ఆరోపించారు. పెద్దలకు, గ్రామానికి చుట్టచూపుగా వచ్చిపోయే వారికి ఇండ్లు మంజూరు చేశారని భగ్గ�
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో తాత్సారం జరుగుతున్నది. మేడ్చల్ జిల్లాలో 308 మందిని మాత్రమే ఇప్పటి వరకు ఎంపిక చేశారు. అయితే శుక్రవారం నుంచి 21 వరకు ఇందిరమ్మ ఇంటి పథకానికి మరో విడతగా లబ్ధిదారులను ఎంపిక చేయ
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులను ప్రకటించే గ్రామ సభలు గందరగోళంగా మారుతున్నాయి. ఎక్కడ చూసినా నిరసనలు, నిలదీతలతోనే ప్రారంభమవుతున్నాయి. స్థానిక సంస్థలు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభు�
దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఇందిరమ్మ కమిటీ సమావేశం రసాభసగా మారింది. సొంత స్థలం ఉన్న పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు నిర్మించేందుకు ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసింది.
ఇందిరమ్మ గ్రామ కమిటీల్లో రాజకీయ జోక్యాన్ని నివారించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మచ్చా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని ములకపాడు సెంటర్లో ఆదివారం నిర్వహించిన ఆ పార్టీ సమావ�
ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు కాంగ్రెస్కు కొత్త వివాదాలను తెచ్చిపెడుతున్నది. ఈ కమిటీల్లో చోటు కోసం పార్టీలో వివిధ వర్గాలు ‘ఢీ అంటే ఢీ’ అనే పరిస్థితి కనిపిస్తున్నది. అందులో భాగంగానే మెజార్టీ వార్డులు, డివిజన�
కాంగ్రెస్లో ‘ఇందిరమ్మ కమిటీ’లు పార్టీకి కొత్త తలనొప్పి తీసుకొచ్చినట్లయింది. ఇప్పటికే రేవంత్ సర్కారు కొలువుదీరినప్పటి నుంచి ఉమ్మడి వరంగల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు కొద్దిరోజులుగా భగ్�