దేశీయంగా విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతున్నది. మే నెలలో 140.56 లక్షల మంది దేశీయంగా ప్రయాణించారని డీజీసీ తాజాగా వెల్లడించింది. క్రితం ఏడాది ప్రయాణించిన 137.96 లక్షల మందితో పోలిస్తే 1.89 శాతం పెరి
భారత్ ‘ఆపరేషన్ సిందూర్' పేరిట పాకిస్థాన్లో మెరుపు దాడులు నిర్వహించడంతో కేంద్రం గగనతలంలో ఆంక్షలు విధించింది. దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలు సేవలను నిలిపివేశాయి.
దేశంలో విమాన ప్రయాణీకుల రద్దీ పెరిగింది. దేశీయంగా ఎయిర్ ప్యాసింజర్స్ గత నెల దాదాపు 12 శాతం పెరిగినట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన తాజా లెక్కలు చెప్తున్నాయి.
Bomb Threat | ఏపీలోని విశాఖపట్నం విమానాశ్రయానికి వరుసగా రెండోరోజు బాంబు బెదిరింపులు కొనసాగాయి. మంగళవారం చెన్నై, బెంగళూరు నుంచి వైజాగ్ వచ్చిన ఇండిగో విమానాలకు బెదిరింపులు వచ్చాయి.
Bomb Threats | విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఇటీవల వరుసగా విమానాల్లో బాంబు ఉందంటూ ఫోన్లు, సోషల్ మీడియా పోస్టుల్లో పేర్కొనడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. తాజాగా దేశీయ విమానయాన సంస్థలు నిర�
దేశ వ్యాప్తంగా ఇండిగో విమాన ప్రయాణికులు శనివారం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వెబ్సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ కాలేదు. టిక్కెట్లు తీసుకున్న వారు గంటల కొద్దీ చెక్ఇన్ల కోసం వేచి చూడాల్సి వచ్చింది. �
ముంబై విమానాశ్రయంలో శనివారం పెను ప్రమాదం తప్పింది. నిమిషం కంటే తక్కువ వ్యవధిలో ఒకే రన్వేపై ఇండిగో విమానం ల్యాండ్ అవుతుండగా, ఎయిరిండియా విమానం టేకాఫ్ అయ్యింది. ఈ ఘటనపై విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ �
మహిళల పక్కనే విమాన సీటు బుకింగ్ చేసుకునే అవకాశాన్ని మహిళలకు కల్పించింది దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో. ఇందుకోసం ప్రత్యేక ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది సంస్థ.
ఇండిగో విమానాల్లో ముందు వరుస సీట్లు కావాలంటే ప్రయాణికులు రూ.2,000 వరకు అదనంగా చెల్లించుకోవాల్సిందే. ఈ మేరకు సంస్థకు చెందిన వెబ్సైట్లో ఆయా సేవలకుగాను పేర్కొన్న ఫీజులు, చార్జీలనుబట్టి తెలుస్తున్నది. 232, 222 సీ
దేశీయ విమానయాన దిగ్గజ సంస్థ ఇండిగో.. టికెట్లపై ఇంధన చార్జీని ఎత్తివేస్తున్నట్టు గురువారం ప్రకటించింది. దీంతో ఆయా మార్గాల్లో ప్రయాణికులకు టికెట్ ధరలు రూ.1,000 వరకు తగ్గాయి.
Indigo | దేశీయ విమానయాన సంస్థ ఇండిగో.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రికార్డు స్థాయి లాభాలను అందుకున్నది. రూ.3,090.6 కోట్లుగా ఉన్నట్టు ప్రకటించింది. విమానయాన కార్యకలాపాలు ఆశాజనకంగా సాగడం, మార్కెట్ పరిస్థిత�
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలు ఇండిగో ఎయిర్లైన్స్ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అయితే, ఇందుకు గల కారణాలు తెలియరాలేదు. ఈ విషయంపై డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తీవ్రంగా పరిగణించింది. దేశవ్యాప్తంగ
తృటిలో తప్పిన ప్రమాదం ఘటనపై డీజీసీఏ దర్యాప్తు బెంగళూరు, జనవరి 19: రెండు ఇండిగో విమానాలకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన బెంగళూరులో ఈ నెల 9న చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే.. �