కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్లో భారత్, పాక్, బంగ్లాదేశ్ విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయి. స్థానికులు వైద్య కళాశాలల హాస్టళ్లపై హింసాత్మకంగా విరుచుకుపడటంతో ముగ్గురు పాక్ విద్యార్థులు ప్రాణ�
కెనడా ప్రభుత్వ విధానాలతో అక్కడి భారతీయ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రికి రాత్రే ఇమ్మిగ్రేషన్ పాలసీల్లో మార్పులు చేసి, వర్క్ పర్మిట్లను నిరాకరించడంతో వందల మంది విద్యార్థులు ఇప్పుడ�
అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలనేది చాలా మంది భారతీయ విద్యార్థుల కల. ప్రపంచ స్థాయి విద్యతోపాటు కెరీర్ అవకాశాలు మెండుగా ఉంటాయనేది వారి ఆశ. అయితే యూఎస్లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు భారతీయ విద్యార్థుల�
యూకేను ఆర్థికమాం ద్యం చుట్టుముట్టింది. 2023 నాలుగో త్రైమాసికంలో జీడీపీ 0.3 శాతం క్షీణించడంతో దేశం మాంద్యంలోకి జారుకుంది. ఇది భవిష్యత్తులో నూ కొనసాగవచ్చుననే అంచనాల నేపథ్యంలో యూకేలోని భారతీయ విద్యార్థులు ఆం�
అమెరికాలో భారతీయులు, భారతీయ మూలాలున్న విద్యార్థుల హత్యలు, అదృశ్యం కేసులు ఎక్కువవుతున్న తరుణంలో మన దేశ విద్యార్థులకు పెప్సికో మాజీ సీఈవో ఇంద్రానూయి కీలక సూచనలు చేశారు. స్థానిక చట్టాలను గౌరవిస్తూ జాగ్రత�
అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతున్నది. నాణ్యమైన విద్య, ఎక్కువ జీతం కోసం భారతీయ విద్యార్థులు చలో అమెరికా అంటున్నారు.
ఇటీవల ఆస్ట్రేలియా వీసా దరఖాస్తులు భారీగా తిరస్కరణకు గురవుతున్న నేపథ్యంలో భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పలు యూనివర్సిటీలు విద్యార్థుల ఆడ్మిషన్ల ఆఫర్లను ఉపసంహరించుకొంటున్న కారణంగా �
భారతీయ విద్యార్థులపై దాడులను నిరోధించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన పరిపాలనా యంత్రాంగం గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు వైట్ హౌస్ శుక్రవారం ప్రకటించింది.
White House: భారతీయులపై అమెరికాలో జరుగుతున్న దాడుల పట్ల శ్వేతసౌధం స్పందించింది. బైడెన్ సర్కార్ ఆ దాడుల్ని ఆపేందుకు తీవ్రంగా శ్రమిస్తోందని వైట్హౌజ్ అధికారి కిర్బీ తెలిపారు. దేశంలో హింసకు చోటులేదన�
అమెరికాలో ఉన్నత విద్య.. ఆ తర్వాత మంచి జీతంతో ఉద్యోగం. ఇది చాలా మంది భారతీయ విద్యార్థుల కల. అయితే అమెరికాలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులతో లక్షలాది మంది విద్యార్థుల కల చెదురుతున్నది.
భారత గణతంత్ర దిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మెక్రాన్ భారత విద్యార్థులకు తీపి కబురు అందించారు. 2030 నాటికి ఫ్రాన్స్లో 30 వేల మంది భారత విద్యార్థులు చదవాలన్నదే తమ లక్�
Emmanuel Macron | ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫ్రాన్స్ (France) అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) శుక్రవారం కీలక ప్రకటన చేశారు.