రష్యాలో మెడిసిన్ చదువుతున్న నలుగురు భారతీయ విద్యార్థులు ఓ నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరో విద్యార్థిని రక్షించారు. ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు.
శాశ్వత నివాసానికి(పీఆర్) సంబంధించి కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్(పీఈఐ) ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా భారతీయ విద్యార్థులు నిరసనలను తీవ్రతరం చేస్తున్నారు.
ఉన్నత విద్య కోసం బ్రిటన్ యూనివర్సిటీలను ఎంపిక చేసుకునే భారత విద్యార్థుల సంఖ్య తగ్గింది. యూకే హోం ఆఫీస్ గురువారం విడుదల చేసిన సమాచారం ప్రకారం.. మాస్టర్స్ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసిన భార
కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్లో భారత్, పాక్, బంగ్లాదేశ్ విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయి. స్థానికులు వైద్య కళాశాలల హాస్టళ్లపై హింసాత్మకంగా విరుచుకుపడటంతో ముగ్గురు పాక్ విద్యార్థులు ప్రాణ�
కెనడా ప్రభుత్వ విధానాలతో అక్కడి భారతీయ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రికి రాత్రే ఇమ్మిగ్రేషన్ పాలసీల్లో మార్పులు చేసి, వర్క్ పర్మిట్లను నిరాకరించడంతో వందల మంది విద్యార్థులు ఇప్పుడ�
అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలనేది చాలా మంది భారతీయ విద్యార్థుల కల. ప్రపంచ స్థాయి విద్యతోపాటు కెరీర్ అవకాశాలు మెండుగా ఉంటాయనేది వారి ఆశ. అయితే యూఎస్లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు భారతీయ విద్యార్థుల�
యూకేను ఆర్థికమాం ద్యం చుట్టుముట్టింది. 2023 నాలుగో త్రైమాసికంలో జీడీపీ 0.3 శాతం క్షీణించడంతో దేశం మాంద్యంలోకి జారుకుంది. ఇది భవిష్యత్తులో నూ కొనసాగవచ్చుననే అంచనాల నేపథ్యంలో యూకేలోని భారతీయ విద్యార్థులు ఆం�
అమెరికాలో భారతీయులు, భారతీయ మూలాలున్న విద్యార్థుల హత్యలు, అదృశ్యం కేసులు ఎక్కువవుతున్న తరుణంలో మన దేశ విద్యార్థులకు పెప్సికో మాజీ సీఈవో ఇంద్రానూయి కీలక సూచనలు చేశారు. స్థానిక చట్టాలను గౌరవిస్తూ జాగ్రత�
అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతున్నది. నాణ్యమైన విద్య, ఎక్కువ జీతం కోసం భారతీయ విద్యార్థులు చలో అమెరికా అంటున్నారు.
ఇటీవల ఆస్ట్రేలియా వీసా దరఖాస్తులు భారీగా తిరస్కరణకు గురవుతున్న నేపథ్యంలో భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పలు యూనివర్సిటీలు విద్యార్థుల ఆడ్మిషన్ల ఆఫర్లను ఉపసంహరించుకొంటున్న కారణంగా �
భారతీయ విద్యార్థులపై దాడులను నిరోధించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన పరిపాలనా యంత్రాంగం గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు వైట్ హౌస్ శుక్రవారం ప్రకటించింది.