భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా మహోన్నతమైనదని పలువురు వక్తలు పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ పీఠిక మన దేశ ఔన్నత్యానికి ప్రతీకని, ఆధునిక ప్రజా�
కౌ కుంట్ల మండలకేంద్రంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సం దర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. కార
భారత రాజ్యాంగాన్ని గౌరవించడం ప్రతి ఒక్కరి ప్రధాన బాధ్యత అని అనంత లా కళాశాల ప్రిన్సిపాల్ వి.చంద్రమతి అన్నారు. శనివారం కూకట్పల్లిలోని అనంత లా కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం (నేషనల్ లా డే) ఘనంగా నిర్వహ�
భారత రాజ్యాంగం విశిష్టమైనదని.. దీని ప్రాముఖ్యతను ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్ ఏకే మిశ్రా పేర్కొన్నారు. శనివారం యూసుఫ్గూడ ప్రథమ పటాలంలో భారత రాజ్యాంగ దినోత్సవా
రాజ్యాంగ దినోత్సవాన్ని శనివారం ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఘన ంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్లోని డా.బీఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డా.బీఆర్.అంబేద్కర్ విగ్రహానికి యూనివర్సిటీ రిజిస్ట్రార్ డ
భారతదేశ రాజ్యాంగం ఎంతో పవిత్రమైందని, రాజ్యాంగ్యాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని శనివారం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించార
దేశాన్ని ఒకే తాటిపై నడిపించే రాజ్యాంగాన్ని రచించిన డా.బీఆర్ అంబేద్కర్ను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నా రు. ఏఎస్రావునగర్ డివిజన్, ఈసీఐఎల్ చౌరస్తాలో భార
దేశ పౌరులందరూ సమాన స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి భారత రాజ్యాంగమే కారణమని, అలాంటి రాజ్యాంగ దినోత్సవాన్ని జ రుపుకోవడం శుభపరిణామమని అల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నాగమణి అన్నారు.
భారత పౌరులందరికి సమాన హక్కులను కల్పిస్తూ..ప్రతి ఒక్కరి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం నేడు ఆమోదించబడిన రోజుగా దేశ ప్రజలు పండుగ వాతావరణంలో జరుపుకోవడం సంతో�
Errabelli Dayaker rao | స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అందించే రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆయన స్ఫూర్తితో సాధించుకున్న తెలంగాణలో