భారత బ్యాడ్మింటన్ యువ సంచలనం అన్మోల్ ఖర్బ్ మరోసారి సత్తా చాటింది. కొద్దిరోజుల క్రిత మే ‘బెల్జియం ఇంటర్నేషనల్'ను గెలుచుకున్న 17 ఏండ్ల ఈ అమ్మాయి.. ఆదివారం లుబ్లిన్ (పోలండ్) వేదికగా ముగిసిన ‘పోలిష్ ఇంట�
పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనేందుకు గాను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) నుంచి తనకు వ్యక్తిగత శిక్షణ కింద రూ. 4.50 లక్షలు, ‘టాప్స్' స్కీమ్ కింద రూ. 1.48 కోట్లు అందాయన్న వార్తలపై భారత బ్యాడ్మింటన్ డబు�
ప్రస్తుతం మహిళ షట్లర్ల ఆటతీరులో దూకుడు తగ్గిందని భారత బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ పేర్కొంది. దేశ బ్యాడ్మింటన్కు దిక్సూచిలా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో లెక్కకు మిక్కిలి టైటిళ్లు దక్కించుకున్�
మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ముఖ్యమని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ పేర్కొన్నాడు. గురువారం కోఠిలోని ఉస్మానియా మెడికల్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన షటిల్, బాస్కెట్బాల్, వాలీబాల
న్యూఢిల్లీ: భారత సీనియర్ షట్లర్ అజయ్ జయరామ్ బ్యాడ్మింటన్కు వీడ్కోలు పలికాడు. డచ్ ఓపెన్లో వరుసగా రెండుసార్లు పురుషుల సింగిల్స్ విజేతగా.. కొరియా ఓపెన్లో రన్నరప్గా నిలిచిన అజయ్ భారత బ్యాడ్మింట�