తైవాన్ ఓపెన్ ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత అథ్లెట్ల పసిడి పతక ధమాకా దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఆదివారం జరిగిన వేర్వేరు పోటీల్లో భారత అథ్లెట్లు ఏకంగా ఆరు స్వర్ణ పతకాలతో సత్తాచాటా�
ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత అథ్లెట్ల పతక ప్రదర్శన అద్భుతంగా కొనసాగుతున్నది. శుక్రవారం జరిగిన వేర్వేరు ఈవెంట్లలో తెలంగాణ యువ అథ్లెట్ అగసర నందినితో పాటు హైజంపర్ పూజాసింగ్, లాంగ్డిస్�
ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత అథ్లెట్లు పసిడి పతకాలతో అదరగొట్టారు. తెలుగు యువ అథ్లెట్ జ్యోతి యర్రాజీ, అవినాశ్ సాబ్లెతో పాటు మహిళల 4X400 మీటర్ల రిలే టీమ్లో భారత్ స్వర్ణ పతకాలతో మెరిసింది. గ�
ప్రతిష్టాత్మక ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో భారత అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. తొలిరోజే రెండు పతకాలు సాధించిన భారత్.. రెండో రోజు ఏకంగా ఆరు పతకాలతో సత్తాచాటింది. 4X400 మిక్స్డ్ రిలేలో స్�
పారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్ల పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల, మహిళల 4X400 మీటర్ల రిలే ఫైనల్స్కు అర్హత సాధించడంలో భారత అథ్లెట్లు విఫలమయ్యారు.
ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్ పోటీల తొలి రోజు భారత్ శుభారంభం చేసింది. కోట్లాది మంది అభిమానుల ఆశలు, ఆకాంక్షలు మోసుకుంటూ పారిస్ గడ్డపై అడుగుపెట్టిన భారత బృందం పతక సాధన దిశగా తొలి అడుగు వేసింది. శనివ�
ప్రపంచ పారా అథ్లెటిక్ చాంపియన్షిప్లో భారత అథ్లెట్ల పతకాల వేట కొనసాగుతోంది. కోబ్ (జపాన్) వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం.. పురుషుల షాట్పుట్ ఎఫ్46 ఈవెంట్లో సచిన్ సర్జీరావ్ స్వర్ణం నిలబెట్ట�
ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత అథ్లెట్లు దేశానికి పసిడి పతకాల పంట పండిస్తున్నారు. కోబ్ (జపాన్) వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో మంగళవారం భారత్కు మూడు స్వర్ణాలు, ఓ రజతం, కాంస్యం దక్కా�
21వ ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత అథ్లెట్లు పతకాల పంట పండించారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా.. జావెలిన్ త్రోలో 70.29 మీటర్లు విసిరిన దీపాన్షు శర్మ స్వర్ణం గెలవగా 70.03 మీటర్�
Asian Para Games | ప్రతిష్ఠాత్మక నాలుగో పారా ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. నభూతో నభవిష్యత్ అన్న రీతిలో 111 పతకాలతో భారత క్రీడా యవనికపై అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించి మువ్వన్నెల జెండాను రెపరెప
ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత అథ్లెట్ ఉయ్యాల మోహన హర్ష రజత పతకంతో మెరిశాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఫాజా అంతర్జాతీయ చాంపియన్షిప్ టీ47 పురుషుల 100 మీటర్ల పరుగులో హర్ష రెండో ప్లేస్లో నిల�
PM Modi : రేపు పారా ఒలింపిక్స్ క్రీడాకారులతో ప్రధాని భేటీ | పారా ఒలింపిక్స్-2020 కోసం భారత్ నుంచి 54 మంది అథ్లెట్ల బృందం మంగళవారం జపాన్ వెళ్లనుంది. ఈ సందర్భంగా వారితో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిం�
ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): విశ్వక్రీడా వేదికపై భారత కీర్తి పతాకం ఎగరాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. టోక్యోలో శుక్రవారం ప్రారంభమైన 32వ ఒలింపిక్స్ క్రీడల్లో ప�
టోక్యో: ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీలో భాగంగా అందులో పాల్గొనే అన్ని దేశాల అథ్లెట్లు పరేడ్ నిర్వహించడం ఆనవాయితీ. ఈ పరేడ్లో ప్రాచీన, ఆధునిక ఒలింపిక్స్ జన్మస్థలమైన గ్రీస్ టీమ్ అందరి కంటే ముంద�