Online Cricket Betting | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్పై ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే స్పెషల్.. ఎన్ని ముఖ్యమైన పనులు ఉన్నా ఒక్క బాల్ మిస్కాకుండా టీవీలకు అతుక్కుపోవాల్సిందే.. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ ఉండడం..
మరో మూడు రోజుల్లో వెస్టిండీస్/అమెరికా వేదికలుగా మొదలుకాబోయే టీ20 వరల్డ్కప్లో ‘హై ఓల్టేజ్ మ్యాచ్'గా భావిస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్టు తెలుస్తోంది.
Shubman Gill | భారత జట్టుతో కలిసి యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ అహ్మదాబాద్ చేరుకున్నాడు. ప్రపంచకప్లో భాగంగా ఈ నెల 14న భారత జట్టు పాకిస్థాన్తో జరుగునున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో అఫ్ఘానిస్థాన్తో జరిగిన మ్యాచ్
Asia Cup-2023 | ఆసియా కప్ -2023లో భాగంగా సూపర్-4 స్థాయిలో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత్ను బ్యాటి�
India-Pakistan match | ఆసియాకప్-2023 సూపర్-4లో భాగంగా భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ఇవాళ మ్యాచ్ జరుగనుంది. అయితే, శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రేమదాస అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగాల్సిన ఈ మ్యాచ్కు వరుణ గండం పొం
Vekatesh Prasad | ఆసియా క్రికెట్ కప్ సూపర్-4లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్కు రిజర్వ్ డే పెట్టడాన్ని భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ (Vekatesh Prasad) తప్పుపట్టాడు. ఈ నిర్ణయం తీసుకున్న ఏషియన్ క్రి�
Reserve Day: ఇండియా, పాకిస్థాన్ మధ్య ఆసియాకప్ మ్యాచ్కు రిజర్వ్ డే ప్రకటించడాన్ని బంగ్లాదేశ్, శ్రీలంక క్రికెట్ బోర్డులు స్వాగతించాయి. ఆ హైవోల్టేజీ మ్యాచ్పై అన్ని జట్ల అభిప్రాయాల్ని తీసుకుని రిజర్వ
మహిళల వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల దుబాయ్: మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్ తమ తొలి మ్యాచ్లో పాకిస్థాన్తో తలపడనుంది. వచ్చే ఏడాది మార్చి 4 నుంచి మొదలయ్యే మెగా టోర్నీ షెడ్యూల్ను బుధవారం ఐసీసీ విడు�
16 కోట్ల 70 లక్షల వ్యూస్ ముంబై: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే మజాకా! యుద్ధాన్ని తలపించే దాయాదుల సమరాన్ని వీక్షించేందుకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు చకోరా పక్షుల్లా ఎదురుచూసే సందర్భ
నాగపూర్: టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం దుబాయ్లో జరుగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జాతీయ ప్రయోజనాలు, రాజధర్మానికి విరుద్ధమని యోగా గురువు బాబా రామ్దేవ్ అన్నారు. శనివారం మహారాష్ట్రలోని నాగపూర్ �