Covid-19 | దేశంలో కొత్తగా 114 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసల సంఖ్య 870కి చేరిందని ఆరోగ్య కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వైరస్ కారణంగా మహారాష్ట్రలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
న్యూఢిల్లీ : దేశంలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం నిపుణులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించ�
భారతదేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. తాజాగా దేశంలో 10,273 కరోనా కేసులు నమోదైటన్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకూ దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,29,16,117కు చేరింది. అదే సమయంలో గడిచిన 24
Corona Cases | దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల్లో భారీ తగ్గుదల కనిపించింది.
Covid Deaths | దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 1,67,059 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,192 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
న్యూఢిల్లీ: ఇండియాలో గడిచిన 24 గంటల్లో 38,164 కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే 7.2 శాతం తక్కువ కేసులు వచ్చాయి. ఇక మరో 499 మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.11 కోట్లకు, మ�
దేశంలో కరోనా తగ్గుముఖం | దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో దేశంలో 62,480 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది.
న్యూఢిల్లీ: ఇప్పటికే ఇండియాలో తొలిసారి కనిపించిన డెల్టా వేరియంట్ మన దేశంతోపాటు ఇతర దేశాలను కూడా వణికిస్తోంది. ఇప్పుడీ డెల్టా కాస్తా మరోసారి మ్యుటేట్ అయి డెల్టా ప్లస్ (ఏవై.1)గా మారింది. డెల్టా వేరి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 70,421 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 1 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. అయితే మరణాల
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. 63 రోజుల తర్వాత సోమవారం కేసుల సంఖ్య లక్ష దిగువకు చేరింది. అయితే టెస్టుల సంఖ్య భారీగా తగ్గడం కూడా కేసుల సంఖ్య తగ్గడానికి ఓ ప్రధ�
దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా.. కొత్తగా 1.27లక్షల కేసులు | దేశంలో కరోనా తీవ్రత తగ్గుతున్నది. అలాగే మరణాలు సైతం తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,27,510 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచీ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ అందరికీ ఆపన్నహస్తం అందిస్తున్నాడు నటుడు సోనూ సూద్. ఈ కష్టకాలంలో అతన్ని అడిగితే చాలు ఏ సాయమైనా చేస్తాడన్న నమ్మక
న్యూఢిల్లీ: ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్తో సతమవుతున్న ఇండియాలో థర్డ్ వేవ్ కూడా తప్పదని ప్రభుత్వంతోపాటు సుప్రీంకోర్టు కూడా తేల్చిసింది. అందుకు సిద్ధంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేసింద�