న్యూఢిల్లీ: కరోనా తొలిసారి వచ్చినప్పుడు ఇండియన్స్ పెద్దగా ఇబ్బంది పడలేదు. మిగతా దేశాలను వణికించినట్లు కరోనా ఇండియాను వణికించలేకపోయిందని, ఈ మహమ్మారిపై భారత్ గెలిచినట్లేనని చాలా మం
ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడుతున్న ఆస్ట్రేలియా ప్లేయర్స్ టోర్నీ ముగిసిన తర్వాత ఇంటికెళ్లాలా అన్న ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే కొంత మంది భయపడి.. ఇండియా విమానాలపై ఆస్ట్రేలియా నిష
న్యూఢిల్లీ: దేశాన్ని శత్రు మూకల నుంచి కంటికి రెప్పలా కాపాడుకునే త్రివిధ దళాలు కొవిడ్పై పోరులోనూ మేము సైతం అంటున్నాయి. ఇండియన్ ఆర్మీ ఇప్పటికే తాము ప్రత్యేకంగా కొవిడ్ ఆసుపత్రులను నెలకొల్పుతున�
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఇండియాలో నెలకొన్నవి అసాధారణ పరిస్థితులని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎవరు సాయం చేసినా స్వాగతిస్తున్నామని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్ శ్రింగ్లా గ�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: భారతదేశంలో కరోనా మరణాలు 2 లక్షలకు చేరువలో ఉన్నాయి. సోమవారం నుంచి మంగళవారం ఉదయానికి 24 గంటల్లో 2,771 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1,97,894కు పెరిగింది. కొత్తగా 3,23,144 కేసులు నమోదయ్యాయి. అంతక�
ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ కళ తప్పనుందా? ఇప్పటికే ఒక్కొక్కరుగా ఆస్ట్రేలియా ప్లేయర్స్ లీగ్ను వీడి వెళ్లిపోతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్స్ డేవిడ్ వార్నర్, స�
న్యూఢిల్లీ: ఇండియా, అమెరికా మధ్య విమానాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. సాధారణ రోజుల్లో కంటే ఇప్పుడు అమెరికా వెళ్లడానికి మూడు రెట్లు ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. ఇండియాలో కరోనా కేసులు భార�
రావల్పిండి: ఇండియా కరోనా కోరల్లో చిక్కుకున్న ఈ సమయంలో పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ ఇచ్చిన ఓ వీడియో సందేశం ఇండోపాక్ అభిమానులను ఫిదా చేసింది. వైరస్పై పోరాటంలో భాగంగా ఇండియాకు సహాయం
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. తాజాగా ఈ కేసుల సంఖ్య మూడున్నర లక్షలకు చేరువైంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,49,691 కేసులు నమోదు కాగా.. మరో 2767 మంది మృత్యువాత పడినట్లు కేంద్ర ఆరోగ�
న్యూఢిల్లీ: ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తున్న వేళ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. జైడస్ కాడిలాకు చెందిన యాంటీ వైరల్ డ్రగ్ వైరాఫిన్ అత్యవసర వినియోగానిక�