గుంట భూమి లేని ఉపాధి కూలీలకు కూడా తమ ప్రభుత్వం ఆర్థికసాయం అందజేస్తుందంటూ, అధికార నేతలు అట్టహాస ప్రకటనలు చేస్తున్నా, ఆచరణలో మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తున్నది.
Union Budget 2024 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ను (Union Budget 2024) కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఆర్థిక లోటు అత్యంత ఆందోళనకరంగా ఉందని ఆ పార్టీ నేతలు మండ�
Delhi Air pollution | దేశ రాజధాని ఢిల్లీ మెట్రో స్టేషన్లో ఒక వ్యక్తి ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి సీపీఆర్ చేసి కాపాడారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వై�
హీరో మోటోకార్ప్ వాహన ధరల్ని మరోమారు పెంచుతున్నది. సోమవారం (జూలై 3) నుంచి వివిధ మోటర్సైకిళ్లు, స్కూటర్ల ధరలు దాదాపు 1.5 శాతం మేర పెరుగుతాయని శుక్రవారం ఈ దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం ప్రకటించింది.
భూతాపం ప్రమాదం ముంచుకొస్తున్నది.. పారాహుషార్ అంటూ మరో పరిశోధన ప్రపంచ దేశాలకు హెచ్చరిక జారీ చేసింది. భారత్లో తమిళనాడు రాజధాని చెన్నై, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని తేల్చ
Telangana | ప్లాస్టిక్ వినియోగం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తీసుకువచ్చినా ప్లాస్టిక్ కవర్ల వినియోగం మాత్రం తగ్గడంలేదు. ప్రమాణాలకు లోబడి తయారు చేసిన ప్లాస్టిక్ను మాత్రమే వాడాలని ప�
తెలంగాణలో మూషిక జింకలు (మౌస్ డీర్స్) మళ్లీ చెంగుచెంగున దుంకుతున్నాయి. రెండు దశాబ్దాల క్రితమే రాష్ట్రంలో అంతరించిపోయిన మౌస్ డీర్ జాతిని సంరక్షించి సంతానోత్సత్తి పెంచేందుకు తెలంగాణ అటవీశాఖ తీసుకొన్�
Adilabad | అడవులు, కొండలు, గుట్టలకు నిలయమైన ఆదిలాబాద్ జిల్లాలో చలితీవ్రత రోజురోజుకు పెరుగుతూ వస్తున్నది. భీంపూర్ మండలం కొండ ప్రాంతం కావడంతో చలి ఎక్కువగా ఉంది.
దేశంలో మధ్యతరగతి వర్గం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నది. ఎంతలా అంటే దేశ జనాభాలో ప్రతి ముగ్గురిలో ఒకరు మధ్యతరగతి వర్గానికి చెందినవారే. ధనికులు మరింత ధనికులవుతున్నారు. ఆర్థిక సంస్కరణల కారణంగా అందుబాటులోకి
ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంట్లో మ్యాగీ వంటకం ఆలస్యం.. 15 ఏండ్ల సంసారంలో చిచ్చు పెట్టింది. దీంతో ఈ 15 ఏండ్ల పాటు చేసిన తప్పులను భార్యాభర్తలు తవ్వుకుంటూ విడిపోయేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరు పిల్లలు ఉన్నా వారి మనస�
రాష్ట్ర ప్రజల ఆయుర్దాయం క్రమంగా పెరుగుతున్నట్టు నేషనల్ హెల్త్ ప్రొఫైల్ వెల్లడించింది. మరో పదేండ్ల తర్వాత సగటు ఆయుష్షు రెండేండ్లు పెరుగుతుందని ఇటీవల విడుదల చేసిన తాజా నివేదికలో
అమరావతి : తిరుమలలోని శ్రీవారిని నిన్న 39,440 మంది భక్తులు దర్శించుకున్నారు. 13,692 మంది తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులు సమర్పించిన కానుకల రూపేణా శ్రీవారి హుండీకి రూ . 2.53 కోట్లు