రిజిస్ట్రేషన్ విలువ | రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచాలని మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న భూముల విలువలను సవరించాలని ప్రతిపాదించింద
సింగూరు ప్రాజెక్టు| జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టులోకి వరద కొనసాగుతున్నది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్ట్లోకి 3,640 క్యూసెక్కుల నీరు వస్త
బోయినపల్లి వినోద్ కుమార్ | రాష్ట్ర హైకోర్టులో జడ్జీల సంఖ్యను 24 నుంచి 42 కు పెంచడం హర్షణీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
గత 4 సంవత్సరాల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్స్పేస్ (యూపీఐ) లావాదేవీలు 1200 రెట్లు పెరిగాయి. 2020-21లో దీని ద్వారా రూ.41 లక్షల కోట్ల లావాదేవీలు జరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి
న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా పరిస్థితి క్రమంగా మెరుగుపడ్తున్నది. మొన్న ఆక్సిజన్ వాడకం తగ్గడంతో ప్రాణవాయువు నిల్వలు మిగిలిపోయాయని కేంద్రానికి వాపసు చేసిన ఢిల్లీ సర్కారు ఇప్పుడు హాస్పిటల్స్ లో బెడ్స్ మిగ�