భోపాల్: ఐటీ అధికారులు సోదా చేసేందుకు వస్తున్నారని మధ్యప్రదేశ్కు చెందిన వ్యాపారి శంకర్ రాయ్ రూ.కోటి నల్లధనాన్ని నీళ్ల సంపులో దాచాడు. నగదు ను అధికారులు స్వాధీనం చేసుకోగా, నోట్లన్నీ తడిశాయి. వాటిని ఇస్�
న్యూఢిల్లీ: దేశంలో ఉన్న చైనీస్ మొబైల్ కంపెనీలపై ఆదాయపన్ను శాఖ సోదాలు నిర్వహిస్తోంది. పన్నులను ఎగవేసేందుకు ఆయా కంపెనీలు రూల్స్ను ఉల్లంఘిస్తున్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఇప్పటి కే పలు దర్యాప
మావు: ఆదాయపన్ను శాఖ అధిరారులు ఇవాళ సమాజ్వాదీ పార్టీ నేత రాజీవ్ రాయ్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎస్పీ నేత అఖిలేశ్ యాదతో లింకు ఉన్న పలువురి ఇండ్లల్లో ఐటీ శాఖ తనిఖీలు నిర్వహిస్తోంది. తనకు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్, పంజాబ్లో డ్రై ప్రూట్స్ వ్యాపారం నిర్వహిస్తున్నవారిపై ఇటీవల ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాపారుల వద్ద ఆదాయానికి మించిన ఆస�
కేంద్ర సంస్థల దుర్వినియోగం: శరద్ పవార్ముంబై: సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర సంస్థలను విపక్షాల గొంతు నొక్కేందుకు దుర్వినియోగం చేస్తున్నారని ఎన్సీపీ నేత శరద్ పవార్ ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అస
చెన్నై: తమిళనాడుకు చెందిన ఓ వస్త్ర దుకాణం, చిట్ ఫండ్ సంస్థపై కేంద్ర ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. లెక్కల్లో చూపించని దాదాపు రూ. 250 కోట్లను గుర్తించినట్టు ఆదివారం పేర్కొన్నారు. కాంచీపురం, వేలూ�
హైదరాబాద్: నగరానికి చెందిన హెటిరో ఫార్మసీ సంస్థపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 6వ తేదీన హెటిరో సంస్థకు చెందిన 50 ప్రాంతాల్లో ఐటీశాఖ సోదాలు జరిగాయి. మొత్తం ఆరు �
భోపాల్: ప్రఖ్యాత హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్పై ఇవాళ ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ పత్రికకు సంబంధించిన పలు ఆఫీసుల్లో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు ప్రాథమికంగా తెలుస�