ప్రముఖ టిఫిన్స్ హోట ల్ సంస్థ చట్నీస్పై మంగళవారం ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆ సంస్థకు చెందిన అనేక టిఫిన్ సెంటర్లపై ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. అదేవిధంగా హైదరాబాద్ కేం ద్రంగా నడుస్తున్న మేఘన
విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్ నగరాల్లోని ప్రముఖ జ్యువెలరీ షాపుల్లో ఐటీ శాఖ అధికారులు శుక్ర, శనివారాల్లో సోదాలు నిర్వహించారు. శనివారం హైదరాబాద్లోని రెండుచోట్ల అధికారులు తనిఖీలు నిర్వహించారు
హైదరాబాద్లోని నాగులపల్లి, పటేల్గూడతో పాటు గచ్చిబౌలిలోని మైహోమ్ భుజాలో ఐటీ సోదాలు కలకలం సృష్టించాయి. 15 ప్రాంతాల్లో ఇరవైకి పైగా బృందాలు సోదాలు చేశాయి.
చైనాకు చెందిన ప్రముఖ గృహోపకరణాల తయారీ సంస్థ హయర్ (Haier) కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు దాడులు (Raids) చేస్తున్నారు. ఢిల్లీ, ముంబై, నోయిడా, పుణేతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రాంతాల్లోని హయర్ ఆఫీసుల�
YouTuber | ఒక వ్యక్తి యూట్యూబ్ ఛానెల్లో వీడియోలు అప్లోడ్ చేయడం ద్వారా ఏడాదికి కోటికిపైగా సంపాదించాడు. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు అతడి ఇంటిపై రైడ్ చేశారు. రూ.24 లక్షల నగదును గుర్తించి స్వాధీ�
భోపాల్: ఐటీ అధికారులు సోదా చేసేందుకు వస్తున్నారని మధ్యప్రదేశ్కు చెందిన వ్యాపారి శంకర్ రాయ్ రూ.కోటి నల్లధనాన్ని నీళ్ల సంపులో దాచాడు. నగదు ను అధికారులు స్వాధీనం చేసుకోగా, నోట్లన్నీ తడిశాయి. వాటిని ఇస్�
న్యూఢిల్లీ: దేశంలో ఉన్న చైనీస్ మొబైల్ కంపెనీలపై ఆదాయపన్ను శాఖ సోదాలు నిర్వహిస్తోంది. పన్నులను ఎగవేసేందుకు ఆయా కంపెనీలు రూల్స్ను ఉల్లంఘిస్తున్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఇప్పటి కే పలు దర్యాప
మావు: ఆదాయపన్ను శాఖ అధిరారులు ఇవాళ సమాజ్వాదీ పార్టీ నేత రాజీవ్ రాయ్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎస్పీ నేత అఖిలేశ్ యాదతో లింకు ఉన్న పలువురి ఇండ్లల్లో ఐటీ శాఖ తనిఖీలు నిర్వహిస్తోంది. తనకు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్, పంజాబ్లో డ్రై ప్రూట్స్ వ్యాపారం నిర్వహిస్తున్నవారిపై ఇటీవల ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాపారుల వద్ద ఆదాయానికి మించిన ఆస�
కేంద్ర సంస్థల దుర్వినియోగం: శరద్ పవార్ముంబై: సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర సంస్థలను విపక్షాల గొంతు నొక్కేందుకు దుర్వినియోగం చేస్తున్నారని ఎన్సీపీ నేత శరద్ పవార్ ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అస
చెన్నై: తమిళనాడుకు చెందిన ఓ వస్త్ర దుకాణం, చిట్ ఫండ్ సంస్థపై కేంద్ర ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. లెక్కల్లో చూపించని దాదాపు రూ. 250 కోట్లను గుర్తించినట్టు ఆదివారం పేర్కొన్నారు. కాంచీపురం, వేలూ�
హైదరాబాద్: నగరానికి చెందిన హెటిరో ఫార్మసీ సంస్థపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 6వ తేదీన హెటిరో సంస్థకు చెందిన 50 ప్రాంతాల్లో ఐటీశాఖ సోదాలు జరిగాయి. మొత్తం ఆరు �