హైదరాబాద్: లంచాలు తీసుకుని ఇండ్లు ఇస్తామని చెప్తే నమ్మొద్దని మంత్రి కేటీఆర్ సూచించారు. ఇండ్ల విషయంలో ఎలాంటి పైరవీలు ఉండవని, లాటరీ పద్ధతిలో బస్తీవాసులకు ఇండ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. సనత్నగర్�
కుంటాల : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. బుధవారం కుంటాల మండల కేంద్రంలో ఆయన పర్యటిం
దేవాదాయ శాఖ మంత్రి అల్లోల బోథ్ : తెలంగాణలోని పురాతన ఆలయాలకు పూర్వ వైభవం కల్పిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. బుధవారం బోథ్లోని పంచముఖి హనుమాన్ ఆలయాన్ని స్థానిక ఎమ్�
బెజ్జంకి : రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బుధవారం మండల కేంద్రంతోపాటు, పెరుకబండ, కల్లెపల్లి, బేగంపేట, లక్ష్మీపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్లు, విగ్రహాలను, హైమాస�
CM KCR | భారత మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు చిత్రపటాన్ని శుక్రవారం అసెంబ్లీ లాబీలో సీఎం కే చంద్రశేఖర్రావు ఆవిష్కరించనున్నారు.
ఇంద్రవెల్లి : గ్రామీణ ప్రాంతంలోని ఆదివాసీ గిరిజన యువత ఉన్నత చదువులు చదువుకుంటేనే సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని కెస్లాపూర్ గ్రామంలో యూత్ ఆధ్వ
ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ వర్ని : తెలంగాణ ప్రభుత్వంతోనే రాష్ట్రంలో రైతు సంక్షేమం సాధ్యమవుతుందని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. వర్ని వ్యవసాయ మ
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఖలీల్వాడి : టెలీ మెడిసిన్ సదుపాయంతో జిల్లా ప్రజలు పీహెచ్సీ నుంచే స్పెషలిస్ట్ డాక్టర్ను కలిసి అవసరమైన వైద్య సలహాలు, సూచనలు పొందడానికి మంచి అవకాశం ఏర్పడిం�
మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ కేసముద్రం : గ్రామాల అభివృద్దికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. మండలంలోని రంగాపురం గ్రామంలో
మంత్రి కొప్పుల ఈశ్వర్ | పెద్దపల్లి జిల్లా పారకూలర్తి మండలం మారేడుపల్లి గ్రామంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇవాళ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు.
మంత్రి నిరంజన్ రెడ్డి| సీఎం కేసీఆర్ చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం విప్లవాత్మకమైనదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లాలోని ఆత్మకూరులో కొత్తగా నిర్మించిన సబ్ రిజిస్ట్రార్ కార�
సీఎం కేసీఆర్| సీఎం కేసీఆర్ నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఆదివారం ఉదయం రోడ్డు మార్గంలో సిరిసిల్ల చేరుకుంటారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ | వరంగల్ జిల్లా పర్యటనకు బయల్దేరిన ముఖ్యమంత్రి కేసీఆర్ హన్మకొండకు చేరుకున్నారు. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు సీఎం హెలికాప్టర్లో చేరుకున్న