ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం | జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ తొలిరోజు సిద్దిపేటకు వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్న
అభివృద్ధి పనులకు శంకుస్థాపన | సనత్నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్ పేట డివిజన్లో పశుసంవర్థక, సినిమాటోగ్రఫీలశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం రూ. కోటి 50 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంక�
కలెక్టరేట్ను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి | వరంగల్ అర్బన్ జిల్లా నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం పరిశీలించారు.
కల్నల్ సంతోష్ బాబు| దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఈ నెల 15న సూర్యాపేట పట్టణంలో ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు సూర్యపేటలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాట్లను మంత్రి జగదీశ్ రెడ్డి పరి�
ఆరోగ్య రంగంలో అగ్రగామిగా | సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్| ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ నేడు విస్తృతంగా పర్యటించనున్నారు. జిల్లాలోని జడ్చర్ల, అచ్చంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. తొలుత రంగారెడ్డి జిల్లా కొత్తూరు
మెడ్ట్రానిక్ | ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ మెడ్ట్రానిక్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. అమెరికన్ సంస్థ అయిన మెడ్ట్రానిక్..