బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి తీవ్ర తుఫాన్గా మారిందని, వాయవ్య బంగాళాఖాతమంతా మేఘాలు ఆవరించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం ప్రకటించింది. మోఖా తుఫాన్ ప్రభావంతో ఈశాన్య రాష్ర్టాల్లో వర్షాలు క�
Heavy rainfall & Hailstorm | దేశంలో రాగల రెండు రోజులు భారీ వర్షాలతోపాటు వడగండ్లు పడే అవకాశం ఉన్నదని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. ఈ మేరకు దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీచేసింది.
Heatwave Alert | దేశవ్యాప్తంగా ఎండ తీవ్రత (Heat Wave) పెరిగింది. పలు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. ఈ నేపథ
Hottest February: ఎండలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఐఎండీ ట్రాకింగ్ ప్రకారం.. 1901 తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోద�
దేశంలో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ వేసిన అంచనాలను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఖండించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవన సీజన
Monsoon: లా నినో స్థితిలో మార్పు వస్తోంది.. ఎల్నినో వస్తోంది.. జూలైలో ఎల్నినో ప్రభావం కనిపించే అవకాశాలు ఉన్నాయని.. దీని వల్ల వర్షాకాలం ఈ ఏడాది సాధారణంగా ఉండే ఛాన్సు ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృ
Weather Report | దేశంలో ఎండలు మరింతగా మండే సమయం వచ్చేసింది. బయటకు వెళ్లినా, ఇంట్లో ఉన్నా.. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. భారత్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని భారత �
Heatwave:ఈ సమ్మర్లో నార్మల్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. దేశవ్యాప్తంగా హీట్వేవ్ ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు చాలా ప్రాంతాల్లో అధిక టెంపరేచర్లు నమోదు కానున
ఈ ఏడాది భానుడి ప్రతాపంపై (heatwave) ఐఎండీ తొలి హెచ్చరిక నేపధ్యంలో అధిక ఉష్ణోగ్రతల నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం మార్గదర్శకాలను జారీ చేసింది.
Temperatures | మార్చి నెల ఆరంభం కాకముందే.. ఎండలు దంచి కొడుతున్నాయి. ఫిబ్రవరి నెల పూర్తి కాకముందే దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతుండటంతో.. ఆయా రాష్ట్రాల ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్లోని అఫర్వత్ పర్వతం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. భారీ చరియ విరగడంతో పోలండ్కు చెందిన ఇద్దరు పర్యాటకులు మృతిచెందారు. మరో 19 మంది పర్యాటకులు గాయపడ్డారు.
Joshimath | ఉత్తరాఖండ్లోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతం జోషీమఠ్లో (Joshimath) భారీగా మంచు కురుస్తున్నది. దీంతో ప్రమాదపుటంచున ఉన్న ఆధ్యాత్మిక కేంద్రంలో భారీగా హిమం పేరుకుపోతున్నది.
ఉత్తర భారతదేశం గజగజ వణికిపోతోంది. గత కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పతనమవుతున్నాయి. నేటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు �
north india cold wave ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో గజగజలాడుతున్నాయి. అయితే వెదర్ డిపార్ట్మెంట్ మరో షాకింగ్ వార్త చెప్పింది. రానున్న అయిదారు రోజుల్లో టెంపరేచర్లు మరిం
snow fallఉత్తరాది రాష్ట్రాలు చలితో వణికిపోతున్నాయి. హిమాలయాల నుంచి వస్తున్న శీతల గాలుల వల్ల .. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు భారతీయ వాతావరణ శాఖ పేర్కొన్నది. ఈశాన్య ఉత్తరాదిలో ఉష