అక్రమ మైనింగ్పై కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు వెళ్లిన క్రమంలో యాదాద్రి కలెక్టరేట్ ఎదుట పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది.
రాజాపేట మండలం చల్లూరు గుట్టల్లో సర్వే నంంబర్ 322లో కొనసాగుతున్న అక్రమ మైనింగ్తోపాటు ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై విచారణ జరిపించి, కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు కల్లూరి రామచంద్రారెడ�
జిల్లా మైనింగ్ శాఖ అధికారులపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారని తెలిసినా పర్మిషన్స్ ఇస్తూ పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో లీజు ముగిసినా, �
రాజాపేట మండలం చల్లూరు గుట్టల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా కొనసాగుతున్న మైనింగ్ దందాపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సట్టు తిరుమలేష్ డిమాండ్ చేశారు. సోమవారం రాజాపేట మండలంలోని చల్ల�
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం రాజాపేట మండలంలోని చల్లూరు గుట్టలో అక్రమ మై నింగ్, స్టోన్ క్రషర్ కార్యకలాపాలు జో రుగా సాగుతున్నాయని, దీనిపై సమగ్ర ద ర్యాప్తు చేయాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొం
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి భూ కబ్జాలు, రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరిట సాగిస్తున్న మైనింగ్ దోపిడీపై సిట్టిం గ్ జడ్జితో విచారణ జరిపించాలని, వెంట నే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్
రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్పై విచారణ జరుపాలని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ శాసనమండలి సభ్యులు పట్టుబట్టారు. దీంతో సమాధానం చెప్పలేని ప
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కుటుంబానికి సంబంధించినది ఆరోపణలున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్పై సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్టు సీఎం రేవంత్అసెంబ్లీలో ప్రకటించారు.
Illegal Mining | రెండు సిమెంట్ కంపెనీల అక్రమ మైనింగ్ గుట్టు రట్టయ్యింది. ఆ కంపెనీలను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ-టెండర్లలో చేసిన బాగోతం బయటపడింది.