రంజాన్ మాసంలో ముస్లింలు ఇచ్చే ఇఫ్తార్ విందుకు యునెస్కో (ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ) గుర్తింపు లభించింది. ఇరాన్, టర్కీ, అజర్బైజాన్, ఉజ్బెకిస్థాన్ సంయుక్తంగా చేసిన ప్రతిపాదనను
‘ఇఫ్తార్' అంటే విందు కాదు.. దానం. ఆ మాటను నిజం చేస్తున్నది లుఖ్మా కమ్యూనిటీ కిచెన్. ఇక్కడివంటవాళ్లంతా మహిళలే.. భర్తను కోల్పోయినవారు, లేదంటే భర్తకు దూరమై బతుకుతున్నవారు.
ఢిల్లీలోని తెలంగాణభవన్లో తెలంగాణ, ఏపీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఇఫ్తార్విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ఉద్యోగులు, భవన్ కార్మికులు, సమీపంలోని ముస్లింలు హాజ�
ఇఫ్తార్ విందుకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడి బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన సంఘటన లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లంగర్హౌస్ నానల్�
పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఓ మసీదులో రంజాన్ ప్రార్ధనల అనంతరం ఇఫ్తార్ స్వీకరించిన అనంతరం వంద మందికి పైగా అస్వస్ధతకు గురయ్యారు.
రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం రాత్రి
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అన్ని మతాలకు సమప్రాధాన్యం లభిస్తున్నదని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. నల్గొండ టౌన్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ముస్లింలకు శనివారం ఏర్పాటు చేసిన ఇఫ�
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో గంగాజమున తహజీబ్ సంస్కృతి వర్ధిల్లుతున్నదని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల
భీంగల్: తెలంగాణ అన్ని కులాలు, మతాల సమ్మిళితమని, అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖామంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర�
తెలంగాణలో అన్ని మతాలకు సీఎం కేసీఆర్ సమప్రాధాన్యం ఇస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలు తమ పండుగలను సంతోషంగా జరుపుకునేలా తెలంగాణ సర్కారు సాయం అందిస్తున్నది రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి �
Iftar | రాష్ట్రం ఏర్పాడినప్పటి నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇఫ్తార్ (Iftar) విందు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని పండుగలను నిర్వహిస్తున్నామని చెప�
హైదరాబాద్ /నాంపల్లి: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ క
హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సోమవారం జరిగే నిరసన దీక్షా ప్రాంగణంలో టీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి నేత బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సంక్షేమ�