ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) బీజాపూర్ జిల్లాలో పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు (Maoists) మందుపాతర పేల్చారు. దీంతో ఓ జవాను మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బీజాపూర్ జిల్లాలోని భోపాల్పట్నం పరిధి ఉల�
ఉగ్రదాడులకు పాల్పడేందుకు కుట్ర పన్నారన్న కేసులో ఏపీలోని విజయనగరానికి చెందిన సిరాజ్, తెలంగాణకు చెందిన సమీర్ను 5 రోజులపాటు పోలీస్ కస్టడీకి తరలించేందుకు స్థానిక కోర్టు ఆమోదం తెలిపింది.
Chhattisgarh | బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఏరివేతకు పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పోలీసులను లక్ష్యంగా చేసుకుని అమర్చిన మందుపాతరను భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి.
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. నక్సల్స్ అమర్చిన ఐఈడీ పేలడంతో 8 మంది జవాన్లు, ఓ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. బీజాపూర్ జిల్లాలో సోమవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
IED-like objects | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు భంగం కలిగించేందుకు అస్సాంలోని కీలక ప్రాంతాల్లో 24 బాంబులు అమర్చినట్లు నిషేధిత తీవ్రవాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ (ఉల్ఫా) (ఇండిపెండెంట్) ప్రకటించింది. 19 �
గతకొంత కాలంగా వరుస ఎదురుదెబ్బలు తింటున్న మావోయిస్టులు (Maoists) పోలీసులపై పంజా విసిరారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ (Bijapur) జిల్లా మండిమర్క అటవీ ప్రాంతంలో ఐఈడీ (IED) పేల్చారు. దీంతో ఇద్దరు జవాన్లు మరణించారు. మరో నలు�
Chhattisgarh | ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లో మావోయిస్టులు (Maoists) మరోసారి రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా దంతెవాడ (Dantewada) జిల్లాలో మందుపాతర పేల్చారు.
ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) బీజాపూర్లో మావోయిస్టులు (Maoists) దారుణానికి పాల్పడ్డారు. బీజాపూర్ (Bijapur) జిల్లాలోని పుస్నార్, గంగలూరు మధ్య మావోయిస్టులు మందుపాతర (IED) పేల్చారు. ఈ ఘటనలో 85వ బెటాలియన్కు చెందిన ఇద్దరు సీఆ�
జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. రాజౌరీలోని కాండీ అటవీ ప్రాంతం చెట్ల పొదల్లో ఉగ్రవాదులు పాతిపెట్టిన 5 నుంచి 6 కిలోల ఐఈడీని నిర్వీర్యం చేసినట్టు ఆదివారం కశ్మీర్ జోన్
Bodh | బోథ్ అటవీ ప్రాంతంలో పోలీసులు పేలుడు పదార్థాలు గుర్తించారు. మహారాష్ట్ర సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
Pulwama | జమ్ముకశ్మీర్లో భారీ ఉగ్రకుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. స్వాతంత్య్ర దినోత్వ వేడుకలు సమీపిస్తున్న వేళ పుల్వామాలోని (Pulwama) తహబ్ క్రాసింగ్ వద్ద పెద్దమొత్తంలో
IED | జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో ఆర్మీ క్యాంప్ సమీపంలో భారీ మందుపాతరను వెళికితీశారు. జిల్లాలోని గుర్దాన్ చావా వద్ద రాజౌరీ గుర్దాన్ రోడ్డుపై అనుమానాస్పద వస్తువులు
రాయ్పూర్: నక్సల్స్ పాతిపెట్టిన ఓ 8 కేజీల మందుపాతరను CRPF పోలీసులు నిర్వీర్యం చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా చెర్పాల్ సమీపంలోని మొడిపారా ఏరియాలో మావోయిస్టులు పాతిపెట్టిన మందుపాతరన