రాష్ట్రంలో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ వంటి అన్ని బోర్డుల పాఠశాలల్లో 9,10 తరగతుల్లో 2026-27 విద్యాసంవత్సరంలోనూ తెలుగును తప్పనిసరిగా బోధించాలని ప్రభుత్వం మరోసారి ఆదేశించింది. ఈమేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితార�
ప్రైవేటు స్కూళ్లలో (Private Schools) యూనిఫామ్లు, బూట్లు, బెల్టుల అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. స్టేషనరీ, పుస్తకాల వంటివి లాభాపేక్ష లేకుండా అమ్ముకోవచ్చని తెలిపింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్ప
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఇటీవల విడుదల చేసిన ఐఎస్సీ, ఐసీఎస్ఈ పరీక్ష ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఒక ప్రకటనలో నిర్వాహకులు తెలిపారు. ఐసీఎస్ పరీక్షలో హెచ్పీఎస్ బాలికలు మూడు
Results | 2024 సంవత్సరానికి గానూ ఐసీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్సీ 12వ తరగతి ఫలితాలను కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (Council for the Indian School Certificate Examinations) సోమవారం విడుదల చేసింది.
గీతం డీమ్డ్ యూనివర్సిటీతో రాజమండ్రిలోని ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ (ఐసీఎస్ఈ) అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకొన్నట్టు వర్సిటీ వీసీ దయానంద సిద్దవట్టం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ కోసం ఈ-పాస్లో దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డు ద్వారా పదోతరగతి పూర్తిచేసిన విద్యార్థుల డాటా ఇవ్వాలని కేంద్రాన్ని త్వరలో కోరునున్నట్టు రాష్ట్ర
ఇండియన్ స్కూల్ సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ (ఐసీఎస్ఈ), ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ (ఐఎస్సీ) ఫలితాల్లో పలువురు హైదరాబాద్ విద్యార్థులు అత్యత్తమ ప్రతిభను సాధించారు.
ఐసీఎస్ఈ (పదోతరగతి), ఐఎస్సీ (ఏడో తరగతి) 2023 ఫలితాలను ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. ఫలితాలను https://cisce.org లేదా https:// results.cisce.org వెబ్సైట్లలో చూసుకోవచ్చని కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేషన్
న్యూఢిల్లీ, జూలై 17: ఐసీఎస్ఈ 10వ తరగతి పరీక్షల తుది ఫలితాలు ఆదివారం విడుదల అయ్యాయి. 99.97 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్(సీఐఎస్సీఈ) వెల్లడించి�
హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ స్కూళ్లలో తెలుగును ఒక సబ్జెక్ట్గా తప్పనిసరిగా బోధించాలన్న 2018 ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఈ ఏడాది క్లాస్-4, క్లాస్-9 తరగతుల్లో తెలుగును త�
న్యూఢిల్లీ: ఐసీఎస్ఈ పదవ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేశారు. ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న న