మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్ పరిధిలో గురువారం హైడ్రా చేపట్టిన కూల్చివేతలు ఉద్రిక్తతలకు దారితీసింది. ఎలాంటి సమాచారం అందించకుండా బాధితులు ఎంతగా వేడుకున్నా.. సమయం ఇవ్వ�
Real Estate | కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, అస్పష్టమైన ఆలోచనలు, వివాదస్పదమైన హైడ్రా లాంటి నిర్ణయాలు, పేదల నడ్డి విరిచేలా అమలు చేసిన ప్రకటనలతో నింగిలో ఉండే రియల్ ఎస్టేట్ చుక్క నేలరాలింది.
హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తున్న స్థలం కేంద్రంగా హైడ్రా ముసుగులో వసూళ్ల పర్వం జోరుగా సాగుతున్నది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ సమీపంలోని హెచ్ఎంటీ స్థలాన్ని రెండేండ్ల క్రితం హెచ�
గండిపేట మండలం పరిధిలోని పిరం చెరువుపై ఆక్రమణదారుల కన్ను పడింది. ఆక్రమణదారులు రాత్రికి రాత్రి మట్టి కుప్పలు పోసి చదును చేస్తున్నారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో వెలుస్తున్న నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధ�
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం, పోచారం మున్సిపాలిటీ పరిధిలోని నారపల్లి వద్ద దివ్యనగర్ లేఅవుట్లో రహదారులను మూసేసి అక్రమంగా నిర్మించిన భారీ ప్రహారీని హైడ్రా ఆధ్వర్యంలో శనివారం కూల్చేశ�
HYDRAA | జూలై తర్వాత కడుతున్న నిర్మాణాల్లో అక్రమమని తేలితే కూల్చేయడం తప్పదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఏర్పాటు తర్వాత అక్రమంగా నిర్మించిన ఇండ్లపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించార�
పేరుకే ప్రజా పాలన.. కానీ ఆచరణలో కనిపించదు. కాంగ్రెస్తో దళితులకు సముచితం స్థానం అంటారు. కానీ రాత్రికి రాత్రే ఏండ్లుగా నివాసం ఉంటున్న ఇండ్లను కూల్చివేస్తారు. అంగబలంతో, అధికార దర్పంతో దళితులు, పేదలకు నిలువ �
ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన శాన్ఫ్రాన్సిస్కోలో తెలుగు కమ్యూనిటీ మీట్ అండ్ గ్రీట్ సమావేశంలో పాల్గొని ప్రసంగ
కొత్త ఇంట్లో కాలు పెట్టాలంటే.. పండుగ వాతావరణంతో సందడి సందడి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు, బంధువుల నవ్వుల మధ్య.. బ్యాండు బాజా సప్పుళ్లతో ఆ ఇంట్లో అడుగుపెడుతారు. కానీ మూసీ నిర్వాసితుల పరిస్థితి దయనీయం.
‘మా జాగాలో కట్టిన ఇండ్లను...మాకు ఇవ్వకుండా స్థానికేతరులకు ఎట్లిస్తరు? ఇండ్ల కోసం ఎన్నో రోజులుగా ఆశలు పెట్టుకొని బతుకుతున్నాం. మమ్మల్ని కాదనీ వేరే వారికి ఇక్కడ ఇండ్లు ఇస్తే మేము ఏం గావాలే... కిరాయి ఇండ్లలో ఉ