హైదరాబాద్- ఢాకాల మధ్య డిసెంబర్ 8 నుంచి ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ రెండు నగరాల్ని నేరుగా కనెక్ట్ చేస్తూ మూడు వీక్లీ ఫ్లైయిట్స్ నడుపుతామని ఇండిగో గ్లోబల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హో�
ఓ వివాహితను లైంగికంగా వేధిస్తున్న ఎస్బీ పోలీస్ను మీర్పేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీఐ మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సైదాబాద్కు చెందిన వెంకటేశ్వర్ రావు స్పెషల్ బ్రాం�
అమెరికా నుంచి అక్కా, బావ వస్తున్నారని, వాళ్ల కోసం విమాన టికెట్లు బుక్ చేసేందుకు ఓ గుర్తు తెలియని వ్యక్తి మాటలు నమ్మిన బాధితుడు రూ.10.8 లక్షలు పోగొట్టుకున్నాడు. అమీర్పేటకు చెందిన బాధితుడి అక్కా, బావ అమెరిక�
చెన్నైలోని జర్మనీ కాన్సులేట్ జనరల్గా కొత్తగా నియమితులైన మైఖేలా కుచ్లర్ బుధవారం ప్రగతిభవన్లో ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావుతో భేటీ అయ్యారు. ఇన్నోవేషన్, సస్టెయినబుల్ మొబిలిటీ, ఎంఎస్ఎంఈ
హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ రవాణా సర్వీసుల్ని లుఫ్తాన్సా కార్గో పునరుద్ధరించింది. కొవిడ్ సమయంలో ఏడాది క్రితం నిలిచిపోయిన ఈ షెడ్యూల్డ్ ఫ్రైటర్ సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యా�
విశ్వనగరం వైపు వడివడిగా అడుగులు వేస్తున్న హైదరాబాద్ మహానగరం మరో ప్రతిష్టాత్మక పోటీలకు సిద్ధమైంది. ఫిబ్రవరిలో ఫార్ములా ఈ రేస్కు వేదిక కానున్న నేపథ్యంలో ఇండియన్ రేస్ లీగ్ పోటీలకు ముస్తాబైంది. ట్రయల
అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఇన్ఫెక్షన్స్ను నియంత్రించడంపై వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రతి దవాఖానలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ టీమ్స్ను ఏర్పాటు చేసింది
హైదరాబాద్ మెడలో ప్రభుత్వం పచ్చలహారం వేసింది. ఎటుచూసినా పచ్చని చెట్లు, పారులతో హైదరాబాద్ నగరాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దింది. ముఖ్యంగా ఓఆర్ఆర్ను హరితమయం చేసి.. 158 కిలోమీటర్ల మార్గంలో రాకపోకలు సాగిం�
స్పెషల్ సమ్మర్ రివిజన్ (ఎస్ఎస్ఆర్) 2023 ప్రకారంగా ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన నేపథ్యంలో జాబితాను పరిశీలన చేసుకొని పేరు లేని పక్షంలో తిరిగి ఓటరు నమోదు చేసుకోవచ్చని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధి
ఐఎస్ సదన్ చౌరస్తాలో బాంబు ఉందంటూ పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించి, అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం అతడికి 18 రోజుల జైలు శిక్ష విధించింది. భార్య కాపుర�
అఖండ భారతావని వందల శతాబ్దాల నాటి చరిత్రలకు పెట్టని గని. అనేక సంస్కృతులకు పురుడుపోసి జనజీవనాన్ని పురోగమించే దిశగా చారిత్రక ఘట్టాలకు గొప్ప వేదికగా నిలిచిన దేశమిది. అలాంటి చారిత్రక మలుపుల్లో.. హింస కూడదని �
తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా.. పట్టణాల్లోనూ రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో బుధవారం ఉదయం 7.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమ�
పోలీస్ స్టేషన్లు అంటేనే భయానక కేంద్రాలు అనే భావన చాలా మంది ప్రజల్లో గూడు కట్టుకొని ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ నానుడిని చెరిపేస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానానికి శ్రీకారం చుట్టిం�
గొలుసు కట్టు విధానంలో ట్రేడింగ్ పేరుతో కోట్లాది రూపాయల మోసం చేసిన ముక్తిరాజ్, అతడి అనుచరులు ఈ నెల 14వ తేదీన ఒక్క రోజే బ్యాంకు ఖాతా నుంచి రూ.7.5 కోట్లు డ్రా చేసినట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. హబ్సిగూడ�
క్యూరిషింగ్.. సరికొత్త సైబర్ మోసం. సైబర్ నేరగాళ్లు క్యూఆర్ కోడ్ను హ్యాక్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ సరికొత్త నేర విధానం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నది. ఈ తరహా సైబర్ మోసాల పట్ల అప్రమత్తం�