ఔటర్ రింగు రోడ్డు హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా మారింది. ఔటర్ ఎక్కితే చాలు... ట్రాఫిక్ చిక్కులు లేకుండా ఎక్కడికైనా వెళ్లేలా ఓఆర్ఆర్ అందుబాటులో ఉన్నది. ఓఆర్ఆర్పై ప్రజారవాణా వ్యవస్థను అందుబాటు�
NTR Garden | ఫార్ములా ఈ రేస్కు హైదరాబాద్ నగరం సిద్ధమైంది. ఈ నెల 19, 20వ తేదీల్లో హుస్సేన్ సాగర్ తీరాన ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సాగర తీరాన ట్రాక్ పనులు, గ్యాలరీ ఏర్పాట్లు శరవేగంగ�
Formula E Race | ఎన్టీఆర్ మార్గ్లో ఈ నెల 19, 20వ తేదీల్లో జరుగనున్న ఫార్ములా ఈ-రేస్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల16వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 20వ తేదీ రాత్రి 10 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, హుస్సేన్సాగర్ పర�
REDCO | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో మరిన్ని ఎలక్ట్రిక్ ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై మంత్రి కేటీఆర్ సానుకూలత వ్యక్తం చేసినట్లు పునరుత్పాద�
Telangana Welfare Schemes | రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బంగ్లాదేశ్ మేయర్ల ప్రతినిధి బృందం ప్రశంసల వర్షం కురిపించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహా�
Cold Wave | రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలను చలి వణికిస్తోంది. తెల్లవారుజామున మంచు కురియడంతో.. ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. సాయంత్రం 6 అయిందంటే చాలు చలి తీవ్రత పెరిగిపోతోంది. అయితే రా�
తెలుగు చలన చిత్ర రంగంలో సూపర్స్టార్, దర్శకుడిగా ముద్రవేసుకున్న ప్రముఖ నటుడు ఘట్టమనేని కృష్ణ (శివరామ కృష్ణమూర్తి) మంగళవారం తెల్లవారు జామున గచ్చిబౌలిలోని కాంటినెంటల్ దవాఖానలో చికిత్సపొందుతూ తుదిశ్వ�
Indian Racing League | ఈ నెల 19, 20వ తేదీల్లో హుస్సేన్ సాగర్ తీరాన ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో లీగ్కు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ
Hyderabad | హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు ఈ మార్గాల్లో వెళ్లొద్దని పోలీసులు సూచించారు. జూబ్లీహిల్స్ చెక్పోస్టు, ఫిల్మ్ నగర్, పూరి
MDMA | రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడికి తెలంగాణ పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డ్రగ్స్ను నివారించేందుకు పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు.
‘మా అమ్మానాన్నలు దూరంగా ఉండటం వల్ల చదువుకోలేకపోతున్నాం. ఇద్దర్నీ ఒకే జిల్లాకు బదిలీ చేయాలి’ అంటూ పలువురు ఉపాధ్యాయుల పిల్లలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.