రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిఫుల్ఆర్) ఉత్తర భాగంలో 57.8921 హెక్టార్ల (144 ఎకరాలు) అదనపు భూమి సేకరణకు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ మూడు అదనపు గెజిట్లను విడుదల చేసింది. పలు ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇంటర్ చే�
NIMS | నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్గా డాక్టర్ ఎస్. రామ్మూర్తికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
హైదరాబాద్లో అతిపెద్ద మాల్స్కు ఎనలేని డిమాండ్ నెలకొన్నది. ప్రస్తుతేడాది తొలి ఆరు నెలల్లో భాగ్యనగరంలో 72 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణ స్థలాన్ని లీజుకు తీసుకొని షాపింగ్ మాల్స్ ఏర్పాటైనట్లు అంతర్జాతీ
హైదరాబాద్లో కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయా? ప్రశ్న వింతగా ఉంది కదూ? ఈ ప్రశ్నతోనే ఒక అన్వేషణ ఆరంభమైంది. సర్కారు బడులను బతికించాలనే తపన మొదలైంది. ఏకంగా ‘ఉడాన్ వలంటరీ ఆర్గనైజేషన్' పేరుతో ఒక వ్యవస్థ ప్ర
Fire Accident | నగరం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఉన్న ఓ పబ్లో మంగళవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. జూబ్లీ 800 పబ్లోని మూడో అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ�
US Consul General Jennifer Larson: నగరంలోని అమెరికా కౌన్సులేట్ జనరల్ ఆఫీసుకు కొత్త కౌన్సుల్ జనరల్గా జెన్నిఫర్ లార్సన్ నియమితులయ్యారు. గతంలో ఆమె ముంబైలోని యూఎస్ కౌన్సులేట్ జనరల్లో డిప్యూటీ ప్రిన్సిపల్ ఆఫ
Minister Srinivas Yadav | దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్.. ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అయ్యారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం సికింద్రాబాద్ హరిహర కళాభవన్ �
వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు డెంగ్యూ ఫీవర్ బారిన పడకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కింగ్కోఠి క్లస్టర్ పరిధిలోని ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. క్లస్టర్ పరిధి�
హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీనపడడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు తేలికపాటి జల్లులు కురిశాయి. గత నాలుగురోజు నుంచి వరుసగా కురుస్తున్న వానలతో నగర�
హైదరాబాద్ : రవీంద్ర భారతి సమీపంలో ఓ బ్యాగు పడిపోయింది. ఆ బ్యాగును ఓ ఆటో డ్రైవర్ తీసుకునేందుకు యత్నించాడు. ఈ విషయాన్ని డీజీపీ ఆఫీసు వద్ద విధుల్లో ఉన్న పోలీసులు గమనించారు. పోలీసులు ఆ బ్యాగును స్వ
హైదరాబాద్, సెప్టెంబర్ 10: హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్కు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ‘ఐస్ప్రౌట్’ తాజాగా మరో ప్రీమియం సెంటర్ను ప్రారంభించింది. భాగ్యనగరంలో నిర్వహిస్తున్న సెంటర్లలో ఇది ఆరోద�
హైదరాబాద్ : అందరి సహకారంతోనే గణేశ్ నవరాత్రి ఉత్సవాలు విజయవంతమయ్యాయని, నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా పూర్తయ్యిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్లో నిర్వహించే గణేశ్ నిమజ్జనం శోభ�