నగరంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి వణికిస్తున్నది. రాజేంద్రనగర్లోని జూపార్క్లో వన్యప్రాణులను చలి నుంచి సంరక్షించేందుకు సిబ్బంది రక్షణ
చర్యలు చేపడుతున్నారు.
Minister Srinivas Goud | రాష్ట్రంలో బుద్ధిజానికి పూర్వవైభవం తీసుకువస్తామని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ అన్నారు. భూటాన్ సెంట్రల్ మోనిస్ట్రయ్ కార్యదర్శి ఉగ్వేన్ నామ్ గ్వేల్ నేతృత్వంలోని 24 మంది సభ్యుల ఉన్నతస�
MP Ranjith Reddy | నగరంలోని మాదాపూర్ హెటెక్స్లో ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (IPEMA) ఆధ్వర్యంలో మాదాపూర్ హైటెక్స్ లో ఏర్పాటు చేసిన 14వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పోను చేవెళ్ల ఎంపీ
Prasads Multiplex | ఐమాక్స్ తెరపై సినిమా చూస్తే కిక్కే వేరు. అత్యాధునిక హంగులు.. సూపర్ సౌండింగ్.. లగ్జరీ సీటింగ్తో భారీ తెరలపై సినిమా చూస్తే ఆ అనుభూతి చెప్పలేనిది. ఇలాంటి అనుభూతిని నగరవాసులకు గతంలోనే పరిచయం చేసిన �
క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ సర్వీస్లో అగ్రగామిగా ఉన్న అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) రెండో మౌలిక సదుపాయాల రీజియన్ను హైదరాబాద్లో ప్రారంభించింది. ఏడబ్ల్యూఎస్ ఆసియా-పసిఫిక్ రీజియన్
వంటల్లో అన్నేసి చూడు.. నన్నేసి చూడు అంటుందట ఉప్పు! ఉప్పుకు ఉన్న ప్రాధాన్యం అదే. కూరల్లో ఏది తక్కువైనా తింటామే తప్ప, ఉప్పు లేకపోతే ఎవరికీ ముద్ద దిగదు. మోతాదుకు మించి ఉప్పు తీసుకోవటంతో రక్తపోటు, గుండె జబ్బుల �
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్న్షిప్ను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ(టీఎంఆర్ఈ�
సంస్కరణల దిశగా పయనిస్తున్న జేఎన్టీయూహెచ్ మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. కోర్సుల బోధనకు ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈ విద్యాసంవత్సరం నుంచే ఇంజినీరింగ్, ఫార్మ�
నగరంలో నేరాలను అరికట్టడంలో సీసీ టీవీ కెమెరాలు దోహదం చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత నగరంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
Hyderabad | మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి.. ఎలక్ట్రిక్ ఫ్యూజ్ బాక్సు తెరిచి చేతులు పెట్టాడు. దాంతో ఆ వ్యక్తి విద్యుత్ షాక్కు గురై విలవిలలాడిపోయాడు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అప్రమత్త�
Hyderabad | హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో బంగారం భారీగా మాయమైంది. పని మనిషే బంగారం దొంగిలించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆమె నుంచి బంగారాన్ని స్వాధీనం
talasani srinivas yadav | తాటాకు చప్పుళ్లకు భయపడబోమని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఐటీ దాడులపై మంత్రి తలసాని స్పందించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు టార్గెట్ చేస్తున్నాయని