ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.. రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో తగ్గించండి.. అంటూ ట్రాఫిక్ పోలీసులు కొంతకాలంగా వాహనదారుల్లో నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. చెప్పినా వినని.. నిబంధనలు పాటించని వారిపై �
శివారు ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టుల నిర్మాణాల జోరు క్రమంగా పెరుగుతోంది. కోర్సిటీతో పోల్చితే ఔటర్ రింగ్రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాలు నివాసయోగ్యానికి అనుకూలంగా మారగా.. అక్కడ నిర్మాణాల కోసం దరఖాస్తు�
గచ్చిబౌలి ఫ్లై ఓవర్ మీదుగా నిర్మితమైన శిల్పా లే అవుట్ పై వంతెనను ఈ నెల 24న ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా గచ్చిబౌలి వరకు వచ్చి కొత్త ఫ్లైఓవర్ పై నుంచి ఏఐజ
ప్రపంచ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు సైదాబాద్లోని బాలుర పరిశీలక సదనం, బాలుర సదనాల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు ముగిశాయి. ముగింపు వేడుకల్లో భాగంగా బాలుర ప్రత్యేక సద�
లోన్యాప్ వేధింపులపై వస్తున్న ఫిర్యాదులపై హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ, చైన్నైకి ప్రత్యేక బృందాలు వెళ్లాయి. దర్యాప్తులో భాగంగా.. కొంత మంది చైనీయు�
దవాఖానల్లో వైద్యం కోసమో, ఉపాధి నిమిత్తమో, మరేదైనా పని కోసమో హైదరాబాద్ వచ్చి.. బస చేసేందుకు చోటు లేక రాత్రివేళల్లో ఏ రోడ్డుపైనో సేదతీరే వారిని మనం నిత్యం చూస్తూనే ఉంటాం. వణికించే చలిలో కనీసం దుప్పటి కూడా ల�
సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తున్నదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం ఘట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామ పంచాయతీ జాతీయ రహదారి నారపల్లి ను
తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి ప్రాణం పోస్తున్నది. సీఎం కేసీఆర్ వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి వేల కోట్ల నిధులు కేటాయిస్తూ సర్కార్ దవాఖానలను కార్పొరేట్ దవాఖానలకు దీటుగా తీర్చిదిద్దుతున్నారు
కార్పొరేట్ను తలదన్నేలా సేవలందిస్తున్న గాంధీ దవాఖానలో గ్యాస్ట్రో విభాగాన్ని మరింత బలోపేతం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అత్యంత ఖరీదైన కాలేయ మార్పిడి శస్త్రచికిత్సల కోసం ప్రత్యేకంగా లివర్ ట్రాన్స్ప�
బాటసారుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ.. దాడులకు పాల్పడుతున్న ఓ యువకుడిపై బేగంపేట పోలీసులు ఈ పెట్టి కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరచగా.. నిందితుడికి 240 రోజుల జైలు శిక్షతోపాటు 11 వందల జ�
ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయడంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దూకుడు పెంచారు. ప్రతి 15 రోజులకు ఒక నిబంధనపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ముందుగా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించి, ఆ తర్వాతే ఉల్లంఘ�
మాంసం ముక్కలు గొంతులో ఇరుక్కుపోయి ఆహారనాళం చిరిగి వారం రోజులుగా వాంతులు చేసుకుంటూ ప్రాణాపాయ స్థితికి చేరుకున్న ఓ యువకుడికి శస్త్రచికిత్స చేసి సమస్యను దూరం చేశారు కిమ్స్ వైద్యులు. గచ్చిబౌలికి చెందిన అ
దైనందిన కార్యకలాపాలతో ఒత్తిడికి గురవుతున్న ప్రజలకు చక్కని ఆహ్లాదాన్నందించేందుకు పార్కులు సిద్ధం అవుతున్నాయి. వారాంతంలో సేద తీరేందుకు హాల్స్.. మాల్స్కు పరుగులు తీస్తున్న ప్రజానికాన్ని విభిన్నమైన పా
ఒక్క ఫోన్కాల్ నగర పోలీసులను పరుగులు పెట్టించింది. చార్మినార్, ఆ చుట్టూ ఉన్న పరిసరాల్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. అది ఉత్తుత్తి కాల్గా తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు