గగనతలంలోనూ తెలంగాణ రికార్డులను సృష్టిస్తున్నది. అటు ప్రయాణికుల పరంగానూ, ఇటు సరుకు రవాణాపరంగానూ హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అగ్రపథంలో ఉంటూ మన రాష్ట్రం ఘనకీర్తిని ప్రపంచవ్యాప్తంగా
Old City | పాతబస్తీలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ స్పెషల్ టీమ్స్ ఇవాళ తనిఖీలు చేపట్టాయి. చెలపురాలోని ఓ గోడౌన్లో నిల్వ ఉంచిన బాణా సంచాను పోలీసులు కనుగొన్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన ఈ ఫైర్
Minister KTR | ఈ ఏడాది డిసెంబర్ 11 నుంచి 14వ తేదీ వరకు హైదరాబాద్ వేదికగా టీఐఈ గ్లోబల్ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో టీఐఈ గ్లోబల్ సదస్సు పోస్టర్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్
Sultan Bazar Police | సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మహిళ హంగామా సృష్టించింది. నో పార్కింగ్ స్థలంలో మహిళ తన కారును నిలిపివేసింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆ కారుకు చలాన్ విధించారు. కారుకు
రైతు వ్యతిరేక విధానాలను వీడాలని, ధాన్యం సేకరణ బాధ్యతలు ప్రైవేట్కు అప్పగింత, ఎరువుల సబ్సిడీ నగదు బదిలీ నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రైతు సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టిక్కెట్లపై గందరగోళం కొనసాగుతూనే ఉన్నది. దాదాపు మూడేండ్ల తర్వాత ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియం వేదికగా ఈనెల 25న జరిగే మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు వేగిరం చేసింది. క్యాబినెట్ సబ్కమిటీకి అధ్యక్షత వహిస్తున్న క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ నేతృత్వంలో మంగళవారం సమీక్ష�
భారత్లో కెనడా హైకమిషనర్గా పనిచేస్తున్న కామరాన్ మాకే మంగళవారం ప్రగతిభవన్లో రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుతో సమావేశమయ్యారు. ప్రాధాన్యతా రంగాల్లో ద్వైపాక్షిక పెట్టుబడులకు ఉన్న అవకాశాల�
Gandhi Hospital | హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిలో అంబులెన్స్ చోరీకి గురైంది. అంబులెన్స్ను చోరీ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం కరీంనగర్ నుంచి ఓ రోగిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్ప�
కొత్త ఇండ్లకు గిరాకీ కొనసాగుతున్నది. హైదరాబాద్లో నూతన నిర్మాణాలు పెరిగినట్టు స్కేర్ యార్డ్స్ తెలియజేసింది. ఈ ఏడాది రెండో త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను తాజా నివేదికను స్కేర్ యార్డ్స్ విడుదల �
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఈవీ బస్సుల తయారీ సంస్థ ఒలెక్రా గ్రీన్టెక్కు మరో రూ.185 కోట్ల విలువైన 123 ఎలక్ట్రిక్ బస్సుల తయారీ ఆర్డర్ లభించింది. ఈ ఆర్డర్ ఠాణె మున్సిపల్ ట్రాన్స్పోర్ట్ నుంచి లభించినట్ల�
స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం ఒకరి హత్యకు దారి తీసింది. ఈ ఘటన బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ భాస్కర్ కథనం ప్రకారం.. బాలాపూర్ పరిధిలోని వాది ఏ సాల్హీన్ కాలనీలో నివాసముంటున్న సల్�
ఓ మహిళపై దాడి ఘటన కలకలం సృష్టించింది. రోజంతా మలుపులు తిరుగుతూ నాటకీయ పరిణామాల మధ్య దాడి ఘటన అవాస్తమని తేలింది. ఈ మేరకు సీసీ ఫుటేజీలు పరిశీలించగా ఎలాంటి దాడి జరుగలేదని తేలింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ప