నల్లకుంట డివిజన్ సత్యానగర్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. వివిధ ప్రభుత్వ అధికారులతో కలిసి సోమవారం ఆయన సత్యానగర్లో పాదయాత్ర చేసి స్థానికుల నుంచి సమస్యలు తెలుసు�
ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గాంధీనగర్ డివిజన్లోని సబర్మతినగర్ బస్తీలో సోమవారం హుస్సేన్ సాగర్ నాలా రిటర్నింగ్ వాల్ పనులను ఎమ్మెల్యే ముఠా గోపాల�
దేశ, విదేశీ కంపెనీల పెట్టుబడులకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్గా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ కార్యదర్శి జయేశ్రంజన్ చెప్పారు. హైదరాబాద్లోని ఇండియన్ అమెరికన్ ఇంటర్నేషనల్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏఐ
అటు నాగోల్ వైపు, ఇటు బైరమాల్గూడ్ వైపు అండర్పాస్లు, అక్కడే ఫ్లైఓవర్ నిర్మాణంతో విపరీతంగాట్రాఫిక్ రద్దీ తగ్గిపోయిన ఎల్బీనగర్ చౌరస్తా మరికొద్ది రోజుల్లో సిగ్నల్ ఫ్రీ జంక్షన్ కానున్నది.
ఉద్యోగంలేక బాధపడుతున్న వారికి పోలీసులు అండగా నిలుస్తున్నారు. మీకు మేమున్నామంటూ ముందుకు వచ్చి జాబ్ కనెక్ట్ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు.