హైదరాబాద్లో (Hyderabad) పెరుగుతున్న భూముల ధరలు, జరుగుతున్న అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని ఐటీ మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ఏ నగరమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతుల మీద
తెలంగాణ పోలీస్ సామాజిక, డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజలకు అత్యంత వేగంగా సేవలు అందిస్తున్నదని లోక్సభ సెక్రటేరియట్ సీనియర్ అధికారుల బృం దం ప్రశంసించింది. చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఇటీవల మీడియ
నగరంలో సిటీ బస్సులను కొత్త మార్గాలలో నడిపించేందుకు అర్టీసీ గ్రేటర్ అధికారులు రూట్ సర్వే చేస్తున్నారు. నగరంలో ప్రధాన, రద్దీ మార్గాలైన ఉప్పల్ నుంచి రాయదుర్గం, ఎల్బీనగర్ నుంచి మియాపూర్, జేబీఎస్ నుం�
నగరంలో డల్లాస్ను తలపించే ప్రాంతం ఏదైనా ఉన్నదంటే.. అది శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, హైటెక్సిటీ అని ఎవరిని అడినా టక్కున చెప్పేస్తారు. వందలాది ఐటీ కంపెనీలు, లక్షలాది ఉ�
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావ�
మెరుగైన పర్యవేక్షణ, పనితీరు, జవాబుదారీతనం, పారదర్శకతను పెంపొందించే విధంగా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభా గం పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. నూతన పీఆర్ ఇంజినీరింగ్ కార్యాలయాలు శనివారం నుంచి ప్రారంభంకా�
Fancy Numbers | మేడ్చల్ రవాణా శాఖ ఫ్యాన్సీ నంబర్లపై టాప్గేర్లో దూసుకెళ్లింది. శుక్రవారం విడుదలైన ఫ్యాన్సీ నంబర్లపై ఒక్కరోజే రూ.36.45 లక్షల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది.
Hyderabad | కిందిస్థాయి గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తుండడంతో గ్రేటర్ వ్యాప్తంగా తేలికపాటి జల్లులు కురిశాయి. ఉదయం నుంచి రాత్రి వరకు వాన జాడ లేనప్పటికీ రాత్రి 9 గంటల నుంచి నగర వ్యాప్తంగా ముసురు మ�
Hyderabad | బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ఎన్ఆర్ఐ కాలనీలో ఓ కొండ చిలువ కలకలం సృష్టించింది. ఓ అపార్ట్మెంట్ సెల్లార్లో కొండచిలువను గుర్తించిన స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
Minister KTR | ఈ నెల 21న హైదరాబాద్లో రెండో విడుత డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పంప
Hyderabad | మాంసం ప్రియుల కోసం హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మటన్ క్యాంటీన్ అందుబాటులోకి రానున్నది. మాసబ్ట్యాంక్లోని పశుసంవర్ధక కార్యాలయ సమీపంలో షీప్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేస్తు�
కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కోసం ఏర్పాటుచేసిన స్క్రీనింగ్ కమిటీ.. నాన్చుడు కమిటీగా మారిందని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. స్క్రీనింగ్ కమిటీ రెండుసార్లు సమావేం అయినప్పటికీ అభ్యర్థుల ఎంపికలో ఒక�