ఆసియాలోనే అతి రెండో పెద్ద పీపీపీ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పట్టాలెక్కడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. మొదటిదశ నష్టాల్లో నడుస్తున్నందున రెండో దశలో భాగస్వామ్�
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశతోపాటు కొత్తగా ప్రతిపాదించిన ఫోర్త్ సిటీకి మెట్రో మార్గాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది.
సుస్థిర ప్రభుత్వం... సమర్థ నాయకత్వంతో పదేండ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అత్యుత్తమంగా ఎదుగుతూ వచ్చింది. హైదరాబాద్ మహానగరం అన్ని రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు, అత్యుత్తమ స్థానాలను సొం
పాతనగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ఆస్తుల సేకరణ కత్తిమీద సాముగా మారనుంది. ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎట్టకేలకు ఒక అడుగు ముందు పడింది. ఎంజీబీఎస్ నుంచి చార్మినార్, శాలి
ప్రపంచంలోనే అతి పెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ ప్రాజెక్టు. ఎంతో దూర దృష్టితోనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)కు రూపకల్పన. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని అందుబాటులోకి..
ఐకియా ఎదురుగా మరో భారీ మాల్, మల్టీఫ్లెక్స్ నిర్మాణానికి రహేజా మైండ్ స్పేస్ కంపెనీ సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా రవాణా ఆధారిత అభివృద్ధి ప్రాజెక్టు కోసం అప్పటి ప్రభ�
ప్రపంచంలోనే అతి పెద్ద పబ్లిక్-ప్రైవేటు-పార్ట్నర్షిప్ మెట్రో రైలు ప్రాజెక్టు అయిన హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశకు ఇప్పుడు అదే పీపీపీ పీటముడిగా మారింది.
Hyderabad Metro | తమ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫైనాన్షియల్స్ మెరుగైన తర్వాత విక్రయిస్తామని లార్సన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ) చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శంకర్రామన్ తెలిపారు.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రవాణా ఆధారిత అభివృద్ధి కేంద్రాలు ( మెట్రోమాల్స్) దీర్ఘ కాలిక లీజుకు ఇచ్చేందుకు ఎల్ అండ్ టీ సంస్థ ప్రైవేటు సంస్థలతో సంప్రదింపులు మొదలు పెట్టింది.
వందేండ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మెట్రో రైలు విస్తరణ, ఫ్లై ఓవర్ల వంటి నిర్మాణాలతో హైదరాబాద్ విశ్వనగరంగా మారడానికి మంచి అవకాశమని జేఎన్టీయూ సివిల్ విభాగానికి చెందిన హెచ్వోడి ప్రొఫెసర్ డీ�
హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం మొండిచేయి చూపింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టుల ఊసే ఎత్తలేదు.