మూసీ వరదల్లో ఇండ్లన్నీ మునిగిపోయి సర్వస్వం కోల్పోయిన బస్తీ వాసులను కాంగ్రెస్ ప్రభుత్వం అనాథల్లా వదిలేసింది. తమ ఇండ్లు వరద బురదలో కూరుకుపోయి కట్టుబట్టలతో వీధిన పడ్డ వారికి భరోసా కల్పించడంలో ప్రభుత్వం
మూసీ ఉధృతితో నీట మునిగిన మహాత్మా గాంధీ బస్స్టేషన్ (MGBS) ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నది. జంట జలాశయాల నుంచి మూసీ నదికి వరద తగ్గడంతో ఎంజీబీఎస్లో నిలిచిన నీరు ఖాళీ అయింది. అయితే బురద, మట్టి మిగిలింది.
KTR | రేవంత్ రెడ్డి సోదరులంతా భూముల దందాలో బిజీగా ఉన్నారని కేటీఆర్ విమర్శించారు. ఈ ఐదేళ్లు దోచుకోవడమే లక్ష్యంగా పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నారని అన్నారు. రూ. 1,50,000 కోట్లతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు�
హైదరాబాద్లో మూసీనది (Musi River) ఉధృతంగా ప్రవహిస్తున్నది. హిమాయత్సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీకి వరద పోటెత్తింది. దీంతో బాపూఘాట్ నుంచి దిగువ ప్రాంతాలను వరద ముంచెత్తింది. పురానాపూల్ వద్ద 13 అడుగుల మేర ప్రమాదకర
వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి స్వయానా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ.. బస్తీలను పట్టించుకొక, నాలాలు శుభ్రం చ�
రాష్ట్రంలో కురుస్తున్న అతి భారీ వర్షాల వల్ల వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లిపోతున్నాయని, గ్రామాలకు గ్రామాలే మునిగిపోతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ మాజీ ఎమ�
రోమ్ తగలబడిపోతుంటే రోమ్ చక్రవర్తి నీరో ఫిడేల్ వాయించాడట. మన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరు కూడా అచ్చం అలాగే ఉంది. భారీ వర్షాలు కురిసి హైదరాబాద్ నగరం వరదలో మునిగిపోతుంటే, మూసీ సుందరీకరణ పేరిట సమీక్షల
రాజకీయ మహామహుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ప్రసిద్ధి. రెండు మూడు తరాల నుంచి రాజకీయాలే వీరికి పరమావధి. ఇలాంటి కుటుంబాలు ఇంతకుముందు జిల్లాకు ఒక్కటీ, రెండు ఉండేవి.
ఉస్మాన్ సాగర్| ఎగువన వర్షాలు తగ్గుముఖంపట్టడంతో హైదరాబాద్లోని జంట జలాశయాలకు వరద క్రమంగా తగ్గుతున్నది. దీంతో జంట చెరువుల్లో నీటిమట్టం తగ్గిపోతున్నది. ఈ నేపథ్యంలో అధికారులు హిమాయత్సాగర్ రెండు గేట్ల�
ఏకధాటి వాన.. నీట మునిగిన శివారు సకాలంలో స్పందించి..సమస్యలకు పరిష్కారం పొంగిపొర్లిన చెరువులు, నాలాలు ఇండ్లను ముంచెత్తిన వరద నీరు రంగంలోకి ‘బల్దియా’ బృందం సహాయక చర్యలు ముమ్మరం వరద ప్రాంతాల్లో పర్యటించిన ప�
గ్రేటర్ వరద సమస్య నివారణకు శాశ్వత చర్యలు నాలాల విస్తరణ, ఆధునీకరణకు భారీ ప్రణాళిక గొలుసుకట్టు చెరువుల అనుసంధానం, నేరుగా మూసీలోకి మళ్లింపు రూ.858 కోట్లు కేటాయించిన ప్రభుత్వం త్వరలో ప్యాకేజీల వారీగా డీపీఆర�
హైదరాబాద్ : రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ నియోజకవర్గాల సమస్యలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ నియోజకవర్గాల్లోని మ