Yuzvendra Chahal : ఆసియా కప్(Asia cup 2023)పై ఎన్నో ఆశలు పెట్టుకున్న లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal)కు నిరాశే మిగిలింది. ఐపీఎల్లో, విండీస్ సిరీస్లో అదరగొట్టినా 17 మంది బృందంలో చోటు దక్కించుకోలేకపోయాడు. దాంత�
Asia Cup 2023 : ఆసియా కప్ పోటీలకు భారత బృందం(Team India Squad) ఎంపికపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈరోజు ప్రకటించిన 17 మంది స్క్వాడ్లో లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal)కు చోటు దక్కకపోవడాన్ని మాజీలు త�
Asia Cup 2023 : ప్రతిష్ఠాత్మకమైన ఆసియా కప్(Asia Cup 2023) టోర్నమెంట్కు మరో 11 రోజులే ఉంది. ఇప్పటికే మూడు దేశాలు స్క్వాడ్ను ప్రకటించాయి. ఫేవరెట్ అయిన టీమిండియా(Team India) మాత్రం ఇంకా జట్టు వివరాలు వెల్లడించలేదు. �
Asia cup : ఈ ఏడాది అసలు టోర్నమెంట్ జరుగుతుందా.. లేదా? అన్న సందేహాల మధ్య ఆసియాకప్ (Asia Cup 2023)కు రంగం సిద్ధమైంది. మరో రెండు వారాల్లో ఆసియా సింహాలు కప్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే, ఆసియా కప్ వచ్చిన ప
India - Pakistan : భారత్, పాకిస్థాన్ అంటే ఉప్పునిప్పు! ఇరు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ యుద్ధాన్ని తలపిస్తుంది. చిరకాల ప్రత్యర్థుల పోరు కోసం కోట్లాది మంది ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఈ నెలాఖర్లో మొదలవుతున్న ప్రతిష్�
Asia Cup Records : ఈ ఏడాది ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్(Hybrid Model)లో జరుగనున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మకమైన ఈ టోర్నమెంట్కు పాకిస్థాన్, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే.. ఈ కప్లో ఇప్పటివరకూ టీమిండియ
Asia cup 2023 : ఆసియా కప్ నిర్వహణకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఈ వారంలోపు షెడ్యూల్ రానుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board) వెల్లడించింది. అంతేకాదు ఆరంభ మ్యాచ్కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుందన�
Asia Cup 2023: ఆసియా కప్ క్రికెట్ టోర్నీని ఈ సారి హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనున్నారు. టోర్నీ షెడ్యూల్ను ఆసియా క్రికెట్ మండలి రిలీజ్ చేసింది. ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆ టోర్నీ జరగనున్న�
Asia cup 2023 : క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. ఈ ఏడాది ఆసియా కప్(Asia cup 2023) వేదికపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్కు ఆసియా క్రికెట్ కౌన్సిల్(Asian C
కొవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టడంతో ఐటీ దిగ్గజాలు వర్క్ ఫ్రం హోం మోడల్కు స్వస్తి పలుకుతున్నాయి. టెక్ దిగ్గజం టీసీఎస్ తమ ఉద్యోగుల్లో 80 శాతం మందిని తిరిగి కార్యాలయాలకు రావాలని కోరింది.