కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్పై 24,068 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కరీంనగర్ లోని ఎస్సారార్ డిగ్రీ క
హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి బుధవారం సాయంత్రం తెరపడింది. ప్రచారం ముగియడంతో స్థానికేతరులను అధికారులు హుజూరాబాద్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈటల రాజీనామాతో మొదలైన ఉప ఎన్నిక ప్రచారం సమ
హుజూరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చిల్లర ఆరోపణలు మానుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హుజూరాబాద్ లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్�
హుజూరాబాద్: దళితబంధు దేశంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకమని, ఇది దేశానికే దిక్సూచిగా మారుతుందని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పట�
జమ్మికుంట : హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి స్వచ్ఛందగా మద్ధతు తెలపడం హర్షణీయమని వర్ధన్నపేట్ ఎమ్మెల్యే మండల ఇంచార్జ్ ఆరూరి రమేశ్ అన్నారు. మండల పరిధిలోని బిజిగిరిషరీప్ గ్రామ శ్రీవాయిపుత్ర నా�
హుజూరాబాద్ : ఈటల రాజేందర్ కు వేల కోట్లు ఏవిధంగా వచ్చాయి? వందల ఎకరాలు ఎలా వచ్చాయి..? నీవు పేదవాడివైతే నీ కోసం బాధపడేవాళ్ళం… కానీ నీవు దోపిడీ చేస్తూ బతుకుతున్నావ్ అని మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు ఈటల�
జమ్మికుంట : హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ మంగళవారం జమ్మికుంట పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పలు వార్డుల్లో తిరుగుతూ టీఆర్ఎస్ ప్రభుత్
హుజూరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి దళితులు, రైతులపై ప్రేమ లేదని ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజ్జెల కాంతం ఆరోపించారు. సోమవారం ఇల్లందకుంట మండల కేంద్రంలోని చౌరస్తాలో బీఆర్ అంబేద్కర్ చిత్ర�
హుజూరాబాద్ : పేదింటి బిడ్డ..ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ను నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని టీఎస్ జాక్ ఓయూ చైర్మన్ భాస్కర్ కోరారు. మండల కేంద్రంలో సోమవారం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ �
హుజూరాబాద్: బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ తన ఆస్తుల రక్షణ కోసమే ఆత్మ గౌరవమంటున్నాడని టీపీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి ధ్వజమేత్తారు. హుజూరాబాద్ పరిధిలోని గండ్రపల్లి గ్రామంలో సోమవ�
హుజూరాబాద్: మీకు అందుబాటులో ఉండి, ఏ చిన్న సమస్య వచ్చిన ఫోన్ కొట్టిన క్షణాల్లో వచ్చి మీ ముందువాలుతా, నిరుపేద బిడ్డగా నన్ను ఆదరించి ఆశీర్వదించండి, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని టీఆర్ఎస్ హుజూరాబాద్ �
వీణవంక: కేసీఆర్ సారధ్యంలో నడుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని, కోట్లాది రూపాలయలతో పేద ప్రజల సంక్షేమ కోసం పథకాలను తీసుకోస్తున్న సీఎం కేసీఆర్ కు ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని మెదక్
షాద్నగర్టౌన్ : హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఇందులో భాగంగానే హుజూరాబాద్ గు