హైదరాబాద్, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించాలని, టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు విజయవంతం కావాలని కోరుతూ అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం వనపర్తి జిల్లాలోని భూ�
హుజూరాబాద్ : బీజేపీ పార్టీకి ఓటు ఎందుకు వేయాలో చెప్పాలని ఆ పార్టీ నేత ఈటల రాజేందర్ను కరీంనగర్ మేయర్ సునీల్రావు ప్రశ్నించారు. పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం�
19 నామినేషన్ల తిరస్కరణ రేపటి వరకు ఉపసంహరణ హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 11: హుజూరాబాద్లో నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఈ నెల 8న ముగిసిన నామినేషన్ల స్వీకరణలో 61 మంది అభ్యర్థులు 92 సెట్ల నామినేషన్లు దాఖలు చేశార�
హుజూరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాత్రి హు�
హుజురాబాద్ : దళితుల అభివృద్ధే ధ్యేయంగా కేసీఆర్ ప్రవేశ పెట్టిన దళితబంధు పథకాన్ని ఓటమి భయంతోనే అడ్డుకోవాలని ఈటల రాజేందర్ కుట్ర చేస్తున్నారని హుజురాబాద్ ప్రజలు మండిపడుతున్నారు. దళితుల పక్షపాతి అయిన కేసీఆ
జమ్మికుంట పట్టణ ఇన్చార్జి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ విస్తృత ప్రచారం హుజూరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో జమ్మికుంట అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని జమ్మికుంట పట్టణ ఇన్చార్జి, వరంగల్ తూర్
హుజురాబాద్: ఆటోనగర్ కార్మికులు 20ఏండ్లుగా స్థలం కోసం ఎంతో మంది నాయకుల చుట్టూ తిరిగారు, కానీ నేడు సీఎం కేసీఆర్, మంత్రి తన్నీరు హరీశ్ రావు చొరవతో 10 ఎకరాల స్థలంలో సుమారు 355 మందికి పైగా నిరుపేద కార్మికులకు స్థలా�
Huzurabad By Election: తెలంగాణలో పండుగల సీజన్ ముగిసిన తర్వాతనే హుజూరాబాద్ ఉపఎన్నిక నిర్వహించనున్నారు. పండుగల సీజన్ తర్వాతే తమ రాష్ట్రాల్లో ఉపఎన్నికలు నిర్వహించాలని తెలుగు రాష్ట్రాల
హుజురాబాద్ : చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇల్లందకుంట మండలం టేగుర్తి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికీ వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను చూసి కే�
హుజురాబాద్: శాలపల్లిలో దళితబంధు పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సభ విజయవంతమైందని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దళిత జాతి ఉద్ధరణకు మహత్�
హుజురాబాద్ :దళితబంధు ప్రారంభోత్సవ కార్యక్రమానికి కమలాపూర్ దళితులు పెద్దఎత్తున పాదయాత్రగా బయలుదేరారు. కమలాపూర్ లో అంబేద్కర్ విగ్రహం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభ జరిగే శాలపల్లికి పాదయాత్రగా బయల్
ఇల్లందకుంట/ఇల్లంద కుంట రూరల్: సీఎం కేసీఆర్ పేదల కోసం అనేక మంచి పనులు చేత్తండు. గతంలో మా గురించి పట్టించుకున్న వారే లేరు. సీఎం దళితుల బాగు కోసమే నిరంతరం ఆలోచిస్తున్నడు. గిప్పుడు మా కోసం దళితబంధు పథకం పెట్టడ�