President Droupadi Murmu: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమె తన ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేశారు. యువ మహిళల మార్గంలో ఉన్న అవరోధాలను త�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 12,30,000 ఎకరాలకు సాగునీటిని అందించి కరువు నేలల దాహార్తిని తీర్చాలనే తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. అయితే ఆ పనులకు ఒకవైపున ఏపీ, మరోవైపున కేంద్ర జలసంఘం అడ్డంకులు సృష�
కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా, కేంద్రం ఆపినంత మాత్రాన తెలంగాణ ప్రగతి ఆగిపోదని, నిబద్ధత, చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు.
నిర్మల్ జిల్లాలో శాస్త్ర, సాంకేతిక రంగాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన సైన్స్ సెంటర్, ప్లానిటోరియం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అడ్డు తగులుతుండడం విమర్శలకు తావిస్త
అభివృద్ధికి నయా పైసా నిధులు తీసుకురావడం చేతకానీ బీజేపీ నాయకులు కులం, మతం, దేవుడి పేరుతో అబద్ధాలు మాట్లాడుతున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ అసె
కల్లాలు నిర్మించుకోవాలనుకునే రైతులకు కేంద్రప్రభుత్వం కళ్లెం వేసింది. కొత్తవి కట్టద్దంటూ ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ఎన్ఐసీ సాఫ్ట్వేర్లో ఆప్షన్ను తొలగించింది. నిర్మాణ దశల్లో ఉన్న వాటికి నిధుల విడ�
తెలంగాణ తరహా పథకాళ కోసం దేశ ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లతోనే సీఎం కేసీఆర్పై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. దాన్ని జీర్ణించుకోలేని బీజేపీ నేతలు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలుచేసేందుకు ప్రయత్నించి బీజేపీ బ్రోకర్లు అడ్డంగా దొరికిపోయిన కేసును పోలీసులు దర్యాప్తు చేయవచ్చని హైకోర్టు తెలిపింది. దర్యాప్తును నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను
మిషన్ భగీరథ సురక్షిత తాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దని ఎస్ఈ సదా శివకుమార్ ఏఈలకు సూచించారు. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపడుతూ సరఫరాలో సమస్యలు లేకుండా చూడాలని కాంట్రాక్టర్లకు స్పష్టం చేశార�
ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడల్లో తెలంగాణ అదరగొడుతున్నది. పోటీలకు ఐదో రోజైన మంగళవారం రాష్ట్ర ఖాతాలో మరో పతకం చేరింది. మహిళల 100మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో రాష్ట్ర యువ అథ్లెట్ అగసర నందిని(13.38సె) రజత పతకంతో మెరిసి
మోదీ ప్రభుత్వం ఉచిత పథకాలు వద్దంటూ పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలను అడ్డుకోవాలని చూస్తున్నదని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు ఆరోపించారు. ఆదివారం ఆయన మండల పరిషత్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇ
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ అథ్లెట్ అగసర నందిని అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటింది. కొలంబియా వేదికగా జరుగుతున్న ప్రపంచ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ 100 మీటర్ల హర్డిల్స్లో నందిని సెమీ ఫైనల�
అమెరికాకు చెందిన సిడ్నీ మెక్లాఫ్లిన్ చరిత్ర సృష్టించింది. 400 మీటర్ల హర్డిల్స్ను కేవలం 50.68 సెకన్లలోనే ముగించింది. ఇప్పటి వరకు ఏ మహిళా రన్నర్ కూడా ఈ రేస్ను 51 సెకన్ల కన్నా తక్కువ సమయంలో ముగించలేదు. ఓరెగాన
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనకపోగా.. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంటే బీజేపీ సర్కారు ఇబ్బందులకు గురిచేస్తున్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా కరీంనగర్ రూరల్ మ